Main

మోడీకి దడ పుట్టిస్తున్న కౌగిళిమోడీకి దడ పుట్టిస్తున్న కౌగిళి

– ఏకమవుతున్న కాంగ్రెస్‌, బహుజన, వామపక్ష, ప్రాంతీయ పార్టీలు న్యూఢిల్లీ,మే 28(జనంసాక్షి):బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ అన్నాడు శతకకర్త. కర్ణాటక సీఎం …

రమణదీక్షితులుపై కుసంస్కార వ్యాఖ్యలు

సోమిరెడ్డిపై మండిపడ్డ అంబటి రాంబాబు హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులను ఉద్దేశించి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై …

బాలికలకు ఉపయోగపడేలా హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌

ఒక్కో కిట్‌ లో 13 రకాల 50 వస్తువుల పంపిణీ 12 నెలలపాటు ఉపయోగపడేలా కిట్స్‌ సరఫరా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కిట్స్‌ అందించాలని ప్రతిపాదన …

చేప ప్రసాదం పంపిణీ పై అధికారుల స‌మిక్ష‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి హైద‌రాబాద్‌ జ‌నంసాక్షి : జూన్ 8 వ తేదిన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేసే ఉచిత చేపప్రసాదం …

తెలంగాణ సారస్వత పరిషత్‌కు పెద్ద చరిత్ర

– తెలుగుభాష పరిరక్షణకు కృషిచేయాలి – ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు – ఘనంగా సారస్వత పరిషత్‌ డైమండ్‌ జూబ్లీ వేడుకలు హైదరాబాద్‌, మే26(జ‌నంసాక్షి) : తెలంగాణ …

మహానటి విజయంలో అందరిదీ ప్రేమాత్మక పాత్ర

తానొక్కడినే క్రెడిట్‌ కొట్టేయలేను విజయోత్సవంలో నాగ్‌ అశ్విన్‌ హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): మహానటి’ సినిమాకు వచ్చిన క్రెడిట్‌ మొత్తం తానే తీసుకోవాలని ఉంది.. కానీ, అది కుదరని పని’ అని …

రమణదీక్షితులు నాటకం వెనుక మోదీ, అమిత్‌షా

– టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు – పింక్‌ డైమండ్‌ లేదని జడ్జీల కమిటీ ప్రకటించాయి – రూబీ ముక్కలైందని ఐవైఆరే నిర్దారించారు – అసత్య ఆరోపణలతో …

శాస్త్రీయంగా జోన్ల విభజన

ఉద్యోగ, నిరుద్యోగుల్లో సానుకూల స్పందన ఉద్యోగ నియామకాల్లో చేకూరనున్న ప్రయోజనం హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధంగా జోన్ల వర్గీకరణ సాగిందన్న అభిప్రాయం కిందిస్థాయి ఉద్యోగుల్లో, …

ప్రజల భాగస్వామ్యంతోనే ..  విశ్వనగరం సాధ్యం

– అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి – నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర ప్రజలదే – నగరంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం – మూడు నెలల్లో …

ధాన్యం దిగుబడి పెరిగింది

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి సీజన్‌ లో వరి ధాన్యం దిగుబడి అధికంగా వచ్చిందని పౌరసరఫరాల అధికారులు అన్నారు. 30 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి …

తాజావార్తలు