Main

రాష్ట్రంలో తివర్ణం రెప రెప

` అట్టహాసంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ` టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో ర్యాలీలు ` హైదరాబాద్‌లో జెండా ఊపిని సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ` పలు …

.తెలంగాణకు కేంద్రం ఒరగబెట్టిందేమీ లేదు

` దేశానికి ఒక్క మంచి పనీ చేయని మోదీ ప్రభుత్వం ` వ్యాట్‌ను కాదనండతో ఆదాయం కోల్పోయాం ` జిఎస్టీతో కేంద్రానికే ఎక్కవు మొత్తంలో చెల్లిస్తున్నాం ` …

ఫెడరల్‌ స్ఫూర్తికి విద్యుత్‌ బిల్లు విఘాతం

` విద్యుత్‌ బిల్లును రాష్ట్రంపై రుద్దడం సరికాదు ` డబుల్‌ ఇంజిన్‌ పేరుతో కేంద్రం డ్రామాలు ఆడుతోంది ` అసెంబ్లీలో విద్యుత్‌ చర్చపై భట్టి విక్రమార్క హైదరాబాద్‌(జనంసాక్షి):కేంద్రం …

మహాత్ముడు పుట్టిన గడ్డపై.. మరుగుజ్జుల మతిలేని చేష్టలు

` దేశాన్ని సొంతఆస్తిలా మోదీ అమ్మేస్తున్నాడు ` నూతన విద్యుత్‌ చట్టం రైతులపాలిట శాపం ` కేంద్రం భేషరతుగా ఉపసంహరించుకోవాలి ` కేంద్రం ప్రతిపాదించే విద్యుత్‌ బిల్లును …

గణేష్‌ ఉత్సవాలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటారా?

చిచ్చు పెడితే తిరగబడతాం నందకిషోర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై అరచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని గోపాల్‌ మహల్‌ తెరాసనేత నందకిషోర్‌ బిలాల్‌ …

ఓల్డ్‌ సిటీని గోల్డ్‌ సిటీగా అభివృద్ది

` చాంద్రాణగుట్ట ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ ` నేరుగగా శంషాబాద్‌కు చేరుకునే వెసలుబాటు ` లాంఛనంగా ప్రారంభించిన మంత్రిమహ్మూద్‌ అలీ హైదరాబాద్‌(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ …

పారిశుధ్య కార్మికుల ధర్నా

హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): చందానగర్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు చెత్తను తరలించే ఆటోలతో పారిశుధ్య కార్మికుల ధర్నా చేశారు. చేత్తను తరలించే ఆటోలను దీప్తిశ్రీ నగర్‌ కాలనీ లోపలి …

నేడు బాసరకు గవర్నర్‌ తమిళసై

ట్రిపుల్‌ ఐటిని సందర్శంచి విద్యార్థులో చర్చ హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి)): గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం బాసర వెళ్లనున్నారు. బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన అనంతరం విద్యార్థులతో మాట్లాడనున్నారు. …

రాజగోపాల్‌ రెడ్డి,కెఎ పాల్‌ ఇద్దరూ ఒకటే

మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఎద్దేవా హైదరాబాద్‌,అగస్ట్‌6(జనం సాక్షి): ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌,తెలంగాణలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ ఇద్దరేనని, ఏం మాట్లాడతారో వాళ్ళకే …

చేనేతపై జీఎస్టీ అనాలోచిత నిర్ణయం

టెక్స్‌టైల్‌ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం అన్నిరంగాల మాదరిగానే దీనిని దెబ్బతీసారు చేనేత, జౌళి రంగాల సమస్యల పరిష్కరించండి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు కెటిఆర్‌ లేఖ హైదరాబాద్‌,అగస్ట్‌6( జనం …