Main

అతితక్కువ రన్‌టైమ్‌తో విడుదలకు సిద్దంగా థాంక్యూ

అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం ’థ్యాంక్యూ’ విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా జూలై 8న థియేటర్స్‌లోకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నెల …

ఆర్‌సి 15 కోసం రామ్‌చరణ్‌ కసరత్తులు

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అని అందరికీ తెలిసిందే. కఠినతరమైన కసరత్తులతో తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడం అతడికి నిత్యకృత్యంగా మారింది. బోయపాటి శ్రీను …

సలార్‌ చిత్రంపై పెరుగుతున్న అంచనాలు

ప్రభాస్‌ పార్ట్‌ చిత్రీకరణ పూర్తి అయినట్లు టాక్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియాస్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ’సలార్‌’ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, …

సినిమా షూటింగ్స్‌ బంద్‌ అని ఎక్కడా చెప్పలేదు

సినీ పరిశ్రకు నష్టం చేస్తున్న అంశాలపై చర్చించాం ఏ ఒక్కరి నిర్ణయంతో ఇది జరగదు: దిల్‌ రాజు ఆగస్టు 1నుంచి షూటింగ్‌లు బంద్‌ అని మేం ఎక్కడా …

ఎమ్మెల్యే సీతక్క పొరపాటు

యశ్వంత్‌కు బదులుగా ముర్ముకు ఓటు హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీత అనుకోకుండా తన ఓటును రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బదులుగా ముర్మకు వేశారు. విపక్షాల అభ్యర్థి …

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి ఓటు వేసిన మంత్రి కెటిఆర్‌ తెలంగాణ భవన్‌లో మాక్‌ పోలింగ్‌ నిర్వహణ హైదరాబాద్‌,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ …

రూపాలు మార్చారు… శాస్రోక్తంగా పూజల్లేవు

గర్భాలయంలో పూజలు సక్రమంగా లేవు విూ కళ్లు తెరిపించడానికే భారీ వర్షాలు కరిపిస్తున్నా లష్కర్‌ బోనాల రంగంలో స్వర్ణలత ఆగ్రహం హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో …

హైదరాబాద్‌ విద్యార్థికి భారీ స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌,జూలై18(జనంసాక్షి): అమెరికాలోని ప్రముఖ వెల్లస్లీ కాలేజీలో హైదరాబాదీ బాలిక భారీ స్కాలర్‌షిప్‌తో సీటు సంపాదించారు. మల్కాజిగిరికి చెందిన శ్రీయా లక్కాప్రగడ పదోతరగతి వరకు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో, …

18 నుంచి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యధాతథం

స్పష్టం చేసిన ఎంసెట్‌ కన్వీనర్‌ హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ఈ నెల 18 నుంచి టీఎస్‌ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు యధాతథంగా జరుగుతాయని ఎంసెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు. …

మరోమారు కరోనా బారినపడ్డ మంత్రి గంగుల

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): రాష్ట్ర బీసీ,పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో …