తెలంగాణ

సోనియా, రాహుల్‌ను కేసీఆర్‌ ఎందుకు విమర్శించడం లేదు

`తెదేపా నేత ఎర్రబెల్లి హైదరాబాద్‌ :తెలంగాణ వనరులను కాంగ్రెస్‌ నాయకులు దోచుకుంటుంటే తెరాస అధినేత కేసీఆర్‌ ఏం చేశారని తెదేపా నేత ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో …

పోలీసుల అదుపులో మహిళా మావోయిస్టు

ఖమ్మం,(జనంసాక్షి): జిల్లాలోని కొత్తగూడెంకు మావోయిస్టులు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడిరది. ఈ ఘటనలో …

హైదరాబాద్‌ చేరుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌

హైదరాబాద్‌ : భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయనకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం నిజాం …

చేప మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించాల్సిన

అవసరం లేదు `లోకాయుక్త హైదరాబాద్‌ : చేప ముందు పంపిణీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఏర్పాట్లపై లోకాయుక్త స్పందించింది. ప్రైవేటు వ్యక్తులు చేప మందు పంపిణీ చేస్తే …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,400,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం …

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు …

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ ఆచార్య, మన్మోహన్‌ సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంసీ కేసులో …

సోంపేట ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : శ్రీకాకుళం జిల్లా సోంపేట కాల్పుల ఘటనపై విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు …

సీబీఐ కోర్టులో హాజరైన విజయసాయి తదితరులు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, శరత్‌ చంద్రారెడ్డి, బీపీ అచార్య, మన్మోహన్‌సింగ్‌ సీబీఐ కోర్టులో ఈ ఉదయం హాజరయ్యారు. ఓఎంపీ కేసులో రాజగోపాల్‌, …

సోంపేట కాల్పుల ఘటనపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,( జనంసాక్షి): సోంపేట కాల్పుల ఘటనపై విచారణను రాష్ట్ర హైకోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. కలెక్టర్‌ నిర్వహించిన విచారణపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు …