తెలంగాణ

సీఎం కిరణ్‌ కుమార్‌ రాకతో వలసలు పెరిగాయి: శంకర్రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వలసలు పెరిగాయని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి శంకర్రావు కిరణ్‌కుమార్‌ రెడ్డిపై …

సరస్వతీ పుష్కరాల వద్ద హనుమజ్జయంతి

కాళేశ్వరం : కరీంనగర్‌ జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా సుమారు ఐదువేల మంది భక్తులు త్రివేణి తీర్థసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. హనుమజ్జయంతి పురస్కరించుకుని సుమారు నాలుగు …

మినీ వ్యాన్‌ బోల్తా : పలువురికి గాయాలు

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా వసతిగృహం సమీపంలో మినీవ్యాన్‌ బోల్తా పడిరది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు …

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధ్యం: హరీష్‌రావు

కరీంనగర్‌, (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే టి. హరీష్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ లేకపోతే తెలంగాణ ఉద్యమమే లేదని ఆయన తెలిపారు. తెలంగాణ …

ఏసీబీ వలలో రాయదుర్గం ఎస్సై

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఓ అవినీతి ఎస్సై ఏసీబీ వలకు చిక్కాడు. రాయదుర్గం ఎస్సై కోదాటి రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు …

లోకాయుక్త ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : బషీర్‌బాగ్‌లోని లోకాయుక్త కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. సంతాన సాఫల్యం కోసం ఎమ్‌. ఆర్‌. టీ టెస్ట్‌ ట్యూబ్‌ బేబీ సెంటర్‌ …

భార్యభర్తల మధ్య ఘర్షన: భార్య ఆత్మహత్యాయత్నం

నల్గొండ, (జనంసాక్షి): ఆత్మకూరు ఎస్‌ మండలం కందగడ్లలో భార్యభార్తలు ఘర్షణ పడ్డారు. దాంతో భార్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె …

ఎంపీలు పార్టీని ఎందుకు వీడారో అందరికీ

తెలుసు: గండ్ర వరంగల్‌ : కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ వీడటం బాధాకరమన్న ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ఎంపీలు పార్టీ ఎందుకు వీడారో అందరికీ తెలుసున్నారు. …

గాలి, శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : ఓఎంసీ కేసులో నిందితులు గాలి జనార్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిల బెయిల్‌ పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: రాజ్‌నాథ్‌ సింగ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): నిజాం కాలేజీలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో …