తెలంగాణ

హైదరాబాద్‌ బయలుదేరిన విజయమ్మ

కరీంనగర్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సరిసిల్ల పర్యటన ముగిసింది. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె హైదరాబాద్‌ బయలుదేరారు.

వరంగల్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం

వరంగల్‌, జనంసాక్షి: శివనగర్‌కు చెందిప దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు.పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే వారు ఈ అఘాయిత్యానికి పాల్పగినట్లు …

రేపు రాష్ట్రపతిని కలవనున్న బాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగుదేశం పార్టీ అధ్యక్ష్యుడు చంద్రబబు రేపు రాష్ట్రపతిని కలవనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలిసేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.

సంజీవరెడ్డి జీవితం అందరికి మార్గదర్శకం: గవర్నర్‌ నరసింహన్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి సాధించిన రైతు బిడ్డ  నీలం సంజీవరెడ్డి అని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. నీలం సంజీవరెడ్డి శతజయంతి వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా …

40 తులాల బంగారం, కిలో వెండి చోరీ

హైదరాబాద్‌, జనంసాక్షి: సరూర్‌నగర్‌ మండలం అల్మాన్‌గూడలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, కిలో వెండిని దొంగలు దోచుకెళ్లారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు …

గాంధీ భవన్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,జనంసాక్షి: చాకో వాఖ్యలకు నిరసనగా ఉస్మానియా విద్యార్థి జేఏసీ విద్యార్థులు గాంధీ భవన్‌ ముట్టడించి నిరసనగా దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి …

గాంధీ భవన్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,జనంసాక్ష

బోర్డు తిప్పేసిన కేవీ జ్యుయెలర్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని కేవీ జ్యుయెలర్స్‌ బోర్డు తిప్పేసింది. రూ. మూడు కోట్ల మేర వినియోగదారులకు టోకరా వేసినట్లు సమాచారం. బంగారం, నగదుతో  యజమాని పరాపయ్యారు. బాధితుల …

గాంధీభవన్‌ ముట్టడికి ఓయూ జేఏసీ యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చాకో చేసిన వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ మండిపడంది. గాంధీభవన్‌ను ముట్టడించేందుకు ఓయూ జేఏసీ నేతలు యత్నించారు. చాకో దిష్టిమ్మను …

కళంకిత మత్రులపై రేపు రాష్ట్రపతిని కలవనున్న తెదేపా

హైదరాబాద్‌, జనంసాక్షి: కళంకిత మంత్రులపై పోరును తెదేపా ఉద్ధృతం చేసింది. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని రేపు రాష్ట్రరాష్ట్రపతిని తెదేపా బృందం కలవనుంది. పార్టీ అధినేత చంద్రబాబు …