తెలంగాణ

విద్యార్థులకు క్రీడా పోటీలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: నగరానికి చెందిన రాజీవ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ వివిధ వేసవి శిక్షణ శిబిరాల్లో సైక్తింగ్‌, స్కేటింగ్‌లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు పోటీలను నిర్వహించింది. సికింద్రాబాద్‌లోని శాప్‌ …

నీటీ కోసం రోడ్డెక్కిన మహిళలు

నారాయణఖేడ్‌, జనంసాక్షి: మండలంలోని మంగళపేటలో గత వారం రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసిస్తూ ఖాళీ బిందెలతో ఖేడ్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై మహిళలు భారీ సంఖ్యలో …

కొత్తకోట మినీ మహానాడుకు హాజరైన లోకేశ్‌

మహబూబ్‌నగర్‌ : కొత్తకోటలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చించారు.

చర్లలో యువతి అనుమానాస్పద మృతి

ఖమ్మం, జనంసాక్షి: చర్లలో ఒక యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ యువతి శవాన్ని బంధువులు గుట్టుచప్పుడు కాకుండా సమాధి చేశారు. యువతి అనుమానస్పద స్థితికి …

అధిష్ఠానంపై ఒత్తిడి తేవాలన్నదే తెలంగాణ ఎంపీల ఆలోచన: వీహెచ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి, మంత్రులు అధిష్ఠానం అదేశాలను పాటిస్తారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. తెలంగాణ విషయంలో చివరి వరకు అధిష్ఠానంపై ఒత్తిడి …

గాంధీభవన్‌లో రాజీవ్‌ వర్ధంతి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. రాజీవ్‌ చిత్రపటానికి పీసీసీ అధినేత బొత్స, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ …

ఆర్టీసీ బస్సు ఢీ:తల్లి, కొడుకు మృతి

మహబూబ్‌నగర్‌ జల్లా : ధన్వాడ మండలం అప్పంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు , ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి …

యూపీఏ ద్వారానే తెలంగాణ :గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, జనంసాక్షి: యూపీఏ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యయని ఎంపీ సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చేందుకు తన వంతు కృషి చేస్తామని చెప్పారు. కేసీఆర్‌తో తమ …

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత

నల్గొండ జిల్లా : భువనగిరి-రాయగిరి రైల్వే మార్గంలో సిగ్నల్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ కారణంగా పలు రైళ్లు …

రాజీవ్‌గాంధీకి ఘన నివాళి అర్పించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా సోమాజీగూడలోని రాజీవ్‌ విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్య నారాయణ పూలమాలలు వేసి ఘనంగా …