తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంపీ వివెక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

కుటుంబాల కలహాలతో ముగ్గురు ఆత్మహత్య

అనంతపురం, జనంసాక్షి: నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న …

బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ మండలం అల్మాస్‌గూడలోని ఓ బీడీఎల్‌ ఉద్యోగి ఇంట్లో భారీ చోరి జరిగింది. దుండగులు 40 తులాల బంగారం , కిలో వెండిని …

విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృతి

ఖమ్మం, జనంసాక్షి: వి.ఆర్‌.పురం మండలం ఇప్పూర్‌లో పర్యాటక బస్సు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు పర్యాటకులు మృత్యువాత పడ్డారు. మృతుల వివరాలు …

22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 22న కాంగ్రెస్‌ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. సమావేశంలో పార్టీ బలోపేతం, స్థానిక …

సినీ హాస్యనటుడు అలీకి డాక్టరేట్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు ప్రేక్షకుల్ని గత మూడు దశాబ్దాలుగా నవ్వుల లోకంలో ముంచెత్తుతున్న ప్రముఖ హాస్య నటుడు అలీకి డాక్టరేట్‌ లభించింది. యూరోపియన్‌ యునైటెడ్‌ యూనివర్సిటీ అతనికి …

అనర్హత పిటిషన్లపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ధిక్కరించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ చేపట్టారు. న్యాయవాదితో కలిసి టీడీఎల్పీ వివ్‌ ధూళిపాళ్ల …

అంతరాష్ట్ర దొంగ అరెస్టు

వరంగల్‌: అంతరాష్ట్ర దొంగను వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతను 21 కేసులో నిందితుడని ఎస్పీ …

రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారు: ఈటెల

హైదరాబాద్‌ : కుట్రలో భాగంగానే తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావుతో అసత్యాలు మాట్లాడిస్తున్నారని తెరాస నేత ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. రఘునందన్‌రావుతో ముఖ్యమంత్రే మాట్లాడిస్తున్నారని ఆయన ఆరోపించారు. …

హైటెక్‌సిటీ రైలు ఓవర్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌: కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైలు ఓవర్‌ బ్రిడ్జిని కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, రాష్ట్ర మహీధర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ వంతెనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభించేందుకు అధికారులు …