ప్రైవేటు బస్సుకు నిప్పు
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.
హైదరాబాద్: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
రంగారెడ్డి : మేడ్చల్లోని ఈఎమ్ఆర్ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.