తెలంగాణ

ప్రైవేటు బస్సుకు నిప్పు

హైదరాబాద్‌: గాజులరామారం చిత్తారామ ఆలయం వద్ద ఓ ప్రైవేటు బస్సుకు దుండగులు నిప్పు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న ఆర్పివేస్తున్నారు.

సారాబట్టీలపై దాడి చేసిన పోలీసులు

నల్లగొండ, జనంసాక్షి: మిర్యాలగూడ రాజీవ్‌నగర్‌లో సారాబట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 2 వేల లీజర్ల సారాను పోలీసులు కింద పారపోశారు. సారాబట్టీలు ఏర్పాటు చేస్తున్న ఐదుగురిపై పోలీసులు …

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌ ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను నిర్యాకులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని …

బస్సు -ఆటో ఢీ, ఐదుగురికి తీవ్రగాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గొడికోలు సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, ఆటో ఒకదానికొకటి …

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

నల్లగొండ, జనంసాక్షి: దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు …

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి …

ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు నో ఎంట్రీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకిఅనుమతించలేదు. కూకట్‌పల్లి ఎంఎన్‌ఆర్‌ కాలేజీలో పరీక్ష సెంటర్‌కు అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని లోనికి …

11న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 11న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

మేడ్చల్‌ ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి : మేడ్చల్‌లోని ఈఎమ్‌ఆర్‌ఐ సమీపంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

భానుడి భగభగకు నిర్మానుష్యంగా మారిన రోడ్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ఎండ తీవ్రతకు జనాలు బయటకు రావడం లేదు. అత్యధికంగా రామగుండంలో 44.5 …