తెలంగాణ

నగలకోసం మహిళ హత్య

వరంగల్‌, జనంసాక్షి: వర్ధన్నపేట మండలం బండౌతపురంలో కొందరు దుండగులు నగల కోసం ఒక మహిళను దారుణంగా హత్య చేశారు. దుండగులు బంగారు, వెండి ఆభరణాలు అపహరించి, ఆమెను …

మ్యాన్‌హోల్‌తో ఇద్దరు కార్మికుత గల్లంతు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాదాపూర్‌లోని మ్యాన్‌హోల్‌ దిగిన ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. గల్లంతయిన కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మెహిదీపట్నం రైతుబజార్‌లో బాంబు కలకలం

హైదరాబాద్‌, జనంసాక్షి: మెహిదీపట్నం రైతు బజార్లో గుర్తు తెలియని బాక్స్‌ కనిపించడంతో బాంబు ఉందని కలకలం రేగింది. దీంతో ప్రజలు ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలికి …

పార్టీకి దూరమైన వారే దెబ్బతింటారు

ఎర్రబెల్లి హైదరాబాద్‌ : తెదేపా నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం ఉండదని తెదేపా సీనియర్‌ నేత ఎర్రబెల్లి అన్నారు. కడియం శ్రీహరి రాజీనామా నేపథ్యంలో పార్టీ …

కోర్టుకు కేటాయించిన స్థలం కబ్జాకు యత్నం

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ అంబేద్కర్‌నగర్‌లోని మియాపూర్‌ కోర్టుకు కేటాయించిన 5 ఎకరాల స్థలం కబ్బాకు ఇద్దరు వ్యక్తులు యత్నించారు. 927 సర్వే నంబర్‌లో కంచెవేసి కబ్జాకు యత్నించిన …

తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌ :తెలంగాణ ప్రాంత సీనియర్‌ నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎర్రబెల్లి , రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి , ఇతర నేతలు హాజరయ్యారు. పార్టీకి …

ప్రజలకు కడియం ఏం సమాధానం చెప్తారు? : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌ : తెలంగాణకు వ్యతిరేకి తెరాస అధినేత కేసీఆరేనన్న కడియం శ్రీహరి ఇప్పుడు తెదేపాను వీడి తెరాసలో ఎలా చేరతారని తెదేపా నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. నిన్నమొన్నటి …

146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 146 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారణ …

మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిపిన సోదాల్లో అటెండర్‌ చంద్రయ్య నుంచి …

ఐపీఎల్‌-లో నేడు రెండు కీలక మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో శనివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పుణే వేదికగా జరిగే మ్యాచ్‌లో పుణే వారియర్స్‌తో ముంబై ఇండియన్స్‌ తలపడబోతోంది. లీగ్‌లో చిట్టచివరి స్థానంలో …