తెలంగాణ

తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ : కోదండరామ్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ కార్యాచరణను ఈ మధ్యాహ్నం ప్రకటిస్తామని ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ తెలిపారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు లక్ష్యంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పారు. …

రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్‌ సీట్లు వచ్చే అవకాశం

-మంత్రి కొండ్రు హైదరాబాద్‌ : ఈ ఏడాది రాష్ట్రానికి అదనంగా వెయ్యి మెడికల్‌ సీట్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసెట్‌ వ్యవసాయ, …

‘ఎస్‌’సెట్‌ కోడ్‌ ప్రశ్నాపత్రం ఎంపిక

హైదరాబాద్‌ : ఎంసెట్‌ వ్యవసాయ, వైద్య విద్య పరీక్ష ప్రశ్నాపత్రం కోడ్‌ను మంత్రి కొండ్రు మురళి విడుదల చేశారు. కూకట్‌పల్లి జేఎస్‌టీయులో ఆయన అధికారులతో కలిసి ‘ఎస్‌’ …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల మృతి

డిచ్‌పల్లి : నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి పరిధిలోని సీఎంసీ అసుపత్రి ఎదుట జాతీయ రహదారిపై ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ …

ప్రారంభమైన ఎంసెట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్‌ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 534 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను …

పరీక్షా కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్సీ .. తల్లిదండ్రుల ఆందోళన

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలోని రిషి ఇంజినీరింగ్‌ కళాశాల ఎంసెట్‌ పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు వచ్చారు. పరీక్షా కేంద్రానికి ఎమ్మెల్సీ రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు అందోళనకు …

స్తంభించిన ట్రాఫిక్‌.. ఎంసెట్‌ విద్యార్థుల ఇబ్బందులు

హైదరాబాద్‌ : నగరంలో పలుచోట్ల ఈ ఉదయం ట్రాఫిక్‌ స్తంభించింది. భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎంసెట్‌ పరీక్ష రాసేందుకు వెళ్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తార్నాక …

హౌజింగ్‌ సొసైటీ ఆఫీసులో సీఐడీ సోదాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: జూబ్లిహిల్స్‌ హౌజింగ్‌ సొసైటీ కార్యాలయంలో సీఐడీ అధికారులుల సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం సీఐడీ ఎస్పీ కల్పన ఆధ్వర్యంలో ఓ అధికారుల బృందం కార్యలయంకు …

సీబీఐ నిబంధనలను అతిక్రమిస్తోంది: జీవన్‌రెడ్డి

హైదరాబాద్‌ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపించారు. నిబంధనల ప్రకారం మొదట దాఖలు చేసిందే ప్రధాన అభియోగపత్రమని.. …

తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమాటీ భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ గురువారం భేటీ అయింది. కార్యక్రమం విజయవంతంకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమాన్ని …