తెలంగాణ

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో సూట్‌కేస్‌ కలకలం

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌కేస్‌ ఒకటి కలకలం సృష్టించింది. దాంతో అధికారులు ఫిర్యాదు చేయగా బాంబు స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి తనిఖీలు చేపట్టారు.

కర్ణాటక ఫలితాలు వూహించినవే: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా నిలబడి, యడ్యూరప్పను పదవి నుంచి తప్పించినందుకే కర్ణాటక ఎన్నికల్లో ఓటమిపాలైనట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఓటమిపాలైనా నిజాయతీగా వ్యవహరించినందుకు …

సికింద్రాబాద్‌లో కలకలం రేపిన సూట్‌కేసు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద సూట్‌ కేసు కలకలం రేపింది. ఇందులో బాంబు ఉందేమోనన్న అనుమానంతో జనం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్కాడ్‌ …

‘సీబీఐ న్యాయవాదుల తీరు సరిగాలేదు ‘

హైదరాబాద్‌, జనంసాక్షి: కేంద్ర ఆదేశాల మేరకే సీబీఐ వ్యవహరింస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. బొగ్గు కుంభకోణంలో సీపీఐ తీరును సుప్రీంకోర్టే తప్పటిందని …

తీర్పు నిరాశపరిచింది: ఎమ్మెలే శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: సుప్రీంకోర్టు నిరాశ పరిచిందని  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తారనడం ఎంతవరకు  సాధ్యమని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. …

‘కాంగ్రెస్‌ కావాలనే తెలంగాణపై తాత్సారం’

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ కావాలనే తెలంగాణ అంశంపై తాత్సారం చేస్తోందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ …

జేఏసీ చలో అసెంబ్లీకి మద్దతు :నారాయణ

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి సీసీఐ మద్దతు తెలిపింది. కాంగ్రెస్‌ అవకాశవాదాన్ని బయటపెట్టడానికే చలో అసెంబ్లీ అని, ఈ కార్యక్రమానికి …

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

గజ్వేల్‌ : రూ. ఐదువేలు లంచం తీసుకుంటూ మెదక్‌ జిల్లా బేగంపేట ఎస్సై మురహరి ఏసీబీకి చిక్కారు. దౌల్తాబాద్‌ మండలం వీరనగర్‌కు చెందిన రామ్‌లాల్‌ తన గ్రామంలో …

భాజపా చీలికే కాంగ్రెస్‌కు లాభించింది: నారాయణ

హైదరాబాద్‌ : కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని సంబరాలు జరుపుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా మూడు ముక్కలుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌కు …

మస్కట్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి మృతి

ఎల్లారెడ్డిపేట : కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గర్జనపల్లికి చెందిన నలిమేటి రాజయ్య(49) నాలుగు రోజుల క్రితం మస్కట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. అతని మృతదేహం ఈరోజు స్వగ్రామానికి …