తెలంగాణ
రాజగోపాల్ను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనను సీబీఐ అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారమందింది.
హిమాయత్నగర్ ఉద్యోగి ఇంట్లో పేలుడు
హైదరాబాద్ : హిమాయత్నగర్లోని అగ్నిమాపకశాఖలో డ్రైవర్గా పనిచేస్తున్న ఉప్పలయ్య ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు జిలెటిన్ స్టిక్స్ కారమణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
- మరిన్ని వార్తలు