నల్లగొండ

చెత్తను వేరు చేయడంలో అవగాహన కలిగి ఉండాలి

పట్టణ ప్రజల తమ ఇండ్లలో వెలువడుతున్న చెత్తను మూడు రకాలుగా విభజించి పారిశుద్ధ్య వాహనాలకు అందించాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.ప్రత్యేక పారిశుద్ధ్య …

చేప పిల్లల ఉత్పత్తి కార్ప్ హాచేరీ యాజమాన్యంపై యువతకు శిక్షణ

ప్రేరెపిత ప్రజననం  ద్వారా అవసరమైన  చేప పిల్లల  ఉత్పత్తి తో  చేపల పెంపకం అధికోత్పత్తిని  సాధించగలుగుతున్నామని  పాలేరు మత్స్య పరిశోదన కేంద్రం శాస్త్రవేత్త  రవీందర్ అన్నారు. శుక్రవారం …

మున్నూరుకాపు మండల అధ్యక్షులుగా నాగు శంకర్

నియామకం పత్రాన్ని అందజేసిన కోల ఉపేందర్ రావు మునగాల, నవంబర్ 22(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన నాగు శంకర్ ‌ను మున్నూరు కాపు …

ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం

గత శనివారం రాత్రి మునగాల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి హాజరై రాత్రివేళలో తిరుగు ప్రయాణంలో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ను లారీ …

ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి

బారీ అశోక్ కుమార్ సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర …

చింతకుంట్ల గ్రామంలో మరుగుదొడ్డి దినోత్సవ కార్యక్రమం ఉపసర్పంచ్ యేకుల సురేష్

కొండమల్లేపల్లి నవంబర్ 19 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలో శనివారం నాడు చింతకుంట్ల గ్రామపంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి …

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలి

స్వచ్ఛ కార్యక్రమాలలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి కోరారు. శనివారం నాడు యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో వరల్డ్ టాయ్లెట్ డే సందర్భంగా …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య- విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): నాణ్యమైన విద్య , బోధన కేవలం ప్రభుత్వ పాఠశాలల్లోనే సాధ్యమని తెలంగాణ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ అన్నారు.శనివారం …

కళావతి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించి ఎల్లవేళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మున్సిపాలిటీ 13 వ వార్డ్ కి చెందిన ముదరకోళ్ల కళావతి గారు మరణించారు..నిరుపేద కుటుంబానికి చెందిన వారికి 10000 పదివేల ఆర్థిక సహాయం అందించి వారి …

కొండమల్లేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు

ప్రధానోపాధ్యాయులు మంద సత్యనారాయణ కొండమల్లేపల్లి నవంబర్ 18 జనం సాక్షి న్యూస్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు జన విజ్ఞాన …