నల్లగొండ

కోన వెంకటేశ్వర్లు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించి వారికి ఎల్లవేళ్ళలా అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

బొట్టుగూడెం కి చెందిన కోన వెంకటేశ్వర్లు గారు అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి తండ్రి కి 10000/-పదివేలు ఆర్థిక సహాయం …

కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు పానుగల్ నవంబర్ 09 జనంసాక్షి కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు అన్నారు …

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధి హామీ బడ్జెట్ ప్రణాళిక గ్రామ సభ ద్వారా ఆమోదించిన గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్

కొండమల్లేపల్లి నవంబర్ 9 (జనం సాక్షి) న్యూస్ : మండల కేంద్రంలోని గుమ్మడవల్లి గ్రామంలో బుధవారం నాడు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ …

తెలంగాణ పబ్లిక్ & ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సూర్యావంశం రాము ఎన్నిక

తెలంగాణ పబ్లిక్ మరియు ప్రవేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా సూర్యావంశం రాము ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మహాసభలు ఖమ్మం పట్టణ …

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం

నరందాసు అనిల్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్థిక సహాయం కొండమల్లేపల్లి నవంబర్ 5 (జనం సాక్షి) న్యూస్: కొండమల్లెపల్లి మండలం చిన్న అడిసర్లపల్లి గ్రామానికి చెందిన …

డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను పరిష్కరించండి..గ్రామసభలో సభ్యుల చర్చ

పానుగల్ నవంబర్ 05 జనంసాక్షి డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామసభలో సభ్యులు చర్చించినట్లు సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు. మహ్మదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో …

రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు

కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు, ప్రజలు లక్షలాదిగా భారత్ జోడో యాత్రలో స్వచ్ఛందంగా వస్తున్నారని, అధిక …

వరి పంట మెదల చోరీనిందితులపై ఫిర్యాదు చేసిన దళిత మహిళతనకు న్యాయం చేయాలని*గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట క్రిమిసంహారక మందు తో నిరసన

పెన్ పహాడ్. నవంబర్ 02 (జనం సాక్షి): తాను గత పది సంవత్సరాలుగా సర్వే నెంబర్ 131/9/1లొని 14 కుంటల కబ్జా భూమి లో ఉంటూ గత …

ఓపెన్ స్కూల్ ద్వార ఇంటర్ లో చేరడానికి ఈనెల 10చివరి అవకాశం.

చిట్యాల1( జనంసాక్షి) ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్లో చేరడానికి ఈనెల 10 తో గడువు ముగుస్తుందని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శ్రీరామ్ రఘుపతి, బుర్ర సదయ్య …

మునుగోడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి : యేకుల సురేష్ (కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు)

యేకుల సురేష్ ఉప సర్పంచ్ & కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ ఇలా అన్నారు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన …