నల్లగొండ

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లుకు చివరి అవకాశం.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్,ఇంటర్ నవంబర్ 10 వరకు అడ్మిషన్లు పొందేందుకు ఇదే చివరి అవకాశంగా ఉందని  జిల్లా పరిషత్ ఉన్నత …

భారత్ జోడోయాత్రలో రాహుల్ గాంధీజీ ని కలిసిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్

కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడోయాత్రలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తో కలిసి రాహుల్ గాంధీని …

ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తిని కొనసాగిస్తాము

 జనగామ (జనం సాక్షి)అక్టోబర్31:టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు మాజీ ప్రధాని ఇందిర గాంధీ 38వ వర్ధంతి సందర్భంగా జనగామ పట్టణ కాంగ్రెస్ పార్టీ …

కారు గెలుపు ఖాయం

*మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి): మునుగోడు ఉప ఎన్నికల్లో కారు గెలుపు ఖాయమని టిఆర్ఎస్ మునుగోడు మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం అన్నారు. …

విస్తృతంగా టిఆర్ఎస్ పార్టీ ప్రచారం

మునుగోడు అక్టోబర్22(జనం సాక్షి): ఉపఎన్నికల్లో భాగంగా మండలంలోని కలవలపల్లి గ్రామంలో గడప గడపకు తిరిగి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ …

విస్తృతంగా టిఆర్ఎస్ పార్టీ ప్రచారం

మునుగోడు అక్టోబర్22(జనం సాక్షి): ఉపఎన్నికల్లో భాగంగా మండలంలోని కలవలపల్లి గ్రామంలో గడప గడపకు తిరిగి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ …

*కీర్తి పురస్కారం పొందిన సైదా నాయక్ కు ఘన సన్మానం*

కోదాడ అక్టోబర్ 22(జనం సాక్షి) నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ గిరిజన గ్రామంలో గ్రంథాలయానికి సొంత భవనం ఏర్పాటు చేసి గిరిజనులకు విజ్ఞానాన్ని అందించేందుకు నిరంతరం కృషి …

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా

నల్గొండటౌన్, జనంసాక్షి :(అక్టోబర్ 22) పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అల్పాహార వితరణ కార్యక్రమం టూ టౌన్ పోలీస్ వారి …

జిల్లా ఏర్పాటు ఉద్యమంలో ఆగ్రభాగాన ఉంటాం…

మిర్యాలగూడ, జనం సాక్షి           ప్రతిన భూనిన మినా ఇంజనీరింగ్ విద్యార్థినీలు.. మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యములో ఆగ్రభాగాన ఉండి జిల్లాను …

మునుగోడు ఇంటింటి ప్రచారంలో రాజంపేట్ మండల రైతు బంధు అధ్యక్షులు జూకంటి మోహన్ రెడ్డి

జనంసాక్షి రాజంపేట్ అక్టోబర్ 21  మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్న గారి ఆదేశాల మేరకు రాజంపేట్ రైతుబంధు …