ముఖ్యాంశాలు

‘సహకార’ విజేతలకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (జనంసాక్షి) : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌) చైర్మన్లను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. ఆదివారం సీఎం క్యాంపు …

రాజ్యాంగ పరిరక్షణే గవర్నర్‌ విధి

– తమిళనాడు గవర్నర్‌ రోశయ్య వేములవాడ, ఫిబ్రవరి 24 (జనంసాక్షి) : రాజ్యాంగాన్ని పరిరక్షించడమే గవర్నర్‌ కర్తవ్యమని తమిళనాడు గవర్నర్‌ డాక్టర్‌ కొణిజేటి రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం …

cm kirankumar

సార్‌ .. ఐదు సంవత్సరాల క్రితం పరిహారానికే ఇంకా దిక్కులేదు.. ఎందుకైనా మంచిది దిల్‌సుఖ్‌నగర్‌ బాధితులకు పది సంవత్సరాల తర్వాత పరిహారం చెల్లిస్తామని ముందే ప్రకటిద్దామా ?

బీహార్‌ పోలీసుల అదుపులో హైదరాబాదీ, సోమాలియా దేశస్తుడు

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల నిందితులుగా అనుమానం హైదరాబాద్‌, (జనంసాక్షి) : హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. భారత్‌ నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో …

బాధితులకు అండగా నిలుద్దాం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుద్దామని కేసీఆర్‌ కోరారు. బాంబు దాడిలో గాయపడి …

స్వీయ చెరవీడిన మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్‌

మాలే, (జనంసాక్షి) : మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ స్వీయ నిర్బంధం నుంచి శనివారం బయటకు వచ్చారు. తనను అరెస్టు చేస్తారేమోననే అనుమానంతో నషీద్‌ ఈనెల …

స్వల్ప ఘటనలు మినహా.. నాగాలాండ్‌, మేఘాలయ ఎన్నికలు ప్రశాంతం

తుపాకీ నీడన పోలింగ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : ఈశాన్య రాష్టాల్రైన నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలు స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓటు …

నేడు నగరానికి ప్రధాని, సోనియా

బాంబు పేలుళ్ల బాధితులకు పరామర్శ హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల ఘటనలో గాయపడి నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను …

పార్లమెంట్‌ను కుదిపిన హైదరాబాద్‌ పేలుళ్లు

సర్కార్‌పై ధ్వజమెత్తిన విపక్షాలు ఉగ్రవాదాన్ని ఉపేక్షించం లోక్‌సభలో షిండే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): హైదరాబాద్‌ పేలుళ్ల ఘటన పార్లమెంట్‌ను కుదిపేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉభయ సభల్లో …

బాంబు పేలుళ్ల మృతులకు ఎడారి దేశంలో నివాళి

శ్రీదిల్‌సుఖ్‌నగర్‌ ఘటనపై ఈటీసీఏ దిగ్భ్రాంతిశ్రీకార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు దుబాయి, (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో అరాచక శక్తులు ప్రయోగించిన బాంబు పేలుళ్లలో మృతిచెందిన వారికి ఎమిరేట్స్‌ …