ముఖ్యాంశాలు

మిన్నంటిన రోదనలు ఆసుపత్రుల్లో ప్రముఖుల పరామర్శలు

హెదరాబాద్‌,ఫిబ్రవరి22(జనంసాక్షి): దిల్‌సుఖ్‌నగర్‌ జంట బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. వివిధ ఆస్పత్రల్లో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు శుక్రవారం మరణించారు. ఉదయం …

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం

దర్యాప్తు జరుగుతోంది దాడుల వెనుక ఎవరున్నది ఇప్పుడే చెప్పలేం : షిండే ఘటన స్థలాన్ని సందర్శించిన కేంద్ర హోంమంత్రి బాధిత కుటుంబాలను ఆదుకుంటాం హైదరాబాద్‌, ఫిబ్రవరి 22 …

దేశ సమగ్రతకు విఘాతం కల్గిస్తే ఊరుకోం గులాంనబీ ఆజాద్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22 (జనంసాక్షి): గత రాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ పేలుళ్ల సంఘటన వెనుక ఎంత పెద్ద ఉగ్రవాదులున్నప్పటికి వదిలే ప్రసక్తేలేదని కేంద్ర …

Hydrabad bomb blast

పార్లమెంట్‌లో టీ కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు తొలి రోజే తెలంగాణ సెగ తగిలింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

అడ్డంకులు, అవాంతరాలు మనకు కొత్తకాదు

ఏకీరాస్తా సడక్‌బంద్‌ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):ఎన్ని అడ్డంకులు, అవాంతరాలు కల్పించినా ‘సడక్‌బంద్‌’ కార్యక్రమం నిర్వహించి తీరతామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ …

సభసాగేందుకు సహకరించండి

నిర్మాణాత్మక సూచనల్విండి : ప్రధాని న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి):పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింస్త్ర విజ్ఞప్తి చేశారు. …

పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం

పేదల కోసమే నగదు బదిలీ మహిళా భద్రతకు రాజీలేదు ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ప్రణబ్‌ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): అన్ని సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం పారదర్శకతకు …

ఆ వ్యాఖ్యలపై షిండే విచారం

ఢిల్లీ ,ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : తాను చేసిన కాషాయ తీవ్రవాదం వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం …

నేడే ఎమ్మెల్సీ పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి , 6.3 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి): గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ …