ముఖ్యాంశాలు

తుదిశ్వాస వరకూ జనలోక్‌పాల్‌ కోసం పోరాడుతా

మా పోరాట ఫలితమే స.హ. చట్టం గ్రామస్థాయినుంచే అవినీతి వ్యతిరేక పోరాటం జన్‌లోక్‌పాల్‌తో 50శాతం అవినీతిని అరికట్టొచ్చు అన్నాహజారే హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (జనంసాక్షి) : తుది …

తెలంగాణ రాజ్యాంగబద్ధమైన హక్కు

హక్కుల పోరాటానికి ఓటమి లేదు ప్రజల నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి గోదావరిఖని, ఫిబ్రవరి 17, (జనం సాక్షి) : తెలంగాణ …

51 మందిని స్వదేశానికి చేర్చిన ఈటీసీఏ

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారి జీవితాల్లో వెలుగులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : విజిటింగ్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి తిరిగి వచ్చేందుకు డబ్బులు లేక …

జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): జిల్లా జైలులో 38 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఎం.ఐ.ఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ శనివారం  విడుదల య్యారు. జైలు వద్ద ఎంఐఎం నేతలు, …

అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి): రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. …

మూడు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో

సత్వరన్యాయం కోసం కృషి చేయండి : ప్రధాని న్యాయ వృత్తి ప్రమాణాలు దిగజారుతున్నాయి సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఆందోళన న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : దేశంలో …

నవోదయ సిబ్బంది సమ్మె విరమణ

– మంత్రి శశిథరూర్‌తో చర్చలు సఫలం – నేటి నుంచి విధులకు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నవోదయ ఉద్యోగులు సమ్మె విరమించారు. కేంద్రం నిర్దిష్టమైన …

కాంగ్రెస్‌, భాజపాలకు భంగపాటు తప్పదు

– సామూహిక వివాహ వేడుకల్లో జయలలిత చెన్నై, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు వ్యవహరిస్తున్నాయని ముఖ్యమంత్రి జయలలిత …

గెలుపే లక్ష్యంగా పనిచేయండి

– కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయండి – సీఎల్పీ, పీసీసీ, సీఎంల సమావేశంలో రాహుల్‌న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని …

93 శాతం పోలింగ్‌

– త్రిపురలో సరికొత్త రికార్డు అగర్తలా, (జనంసాక్షి) : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈశాన్య రాష్ట్రంలో ఓటర్లు వెల్లువలా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. …