ముఖ్యాంశాలు

రెండోరోజూ కొనసాగిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల నిరసన

-ఇద్దరు ఎమ్మెల్యేల జ్యుడిషియల్‌ రిమాండ్‌ -చెంచల్‌గూడ జైలుకు తరలింపు – బెయిల్‌పై విడుదలటెంటు కూలినా.. హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి) : బొల్లారం పిఎస్‌లో ఉద్రిక్తత నెలకొంది. …

సీమాంధ్ర సర్కారుకు నూకలు చెల్లాయి

పతనమంచున కిరణ్‌ కేబినెట్‌ నాగం జోస్యం హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): సర్కార్‌కు రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే ప్రభుత్వం కూలిపోతుందని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు …

సిండి’కేటు’గాళ్ల దర్యాప్తునకు.. ఇంకెంతకాలం కావాలి ?

ఏసీబీని తలంటిన హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): లిక్కర్‌ స్కామ్‌ దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై ఎసిబి తీరు పట్ల బుధవారం నాడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …

సీఎంకు ఢిల్లీ నుంచి పిలుపు

హైదరాబాద్‌, ఆగస్టు 22 (జనంసాక్షి): అధిష్ఠానం ఆదేశం మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్ళను న్నారు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని …

బ్యాంకుల సమ్మె విజయవంతం

స్తంభించిన లావాదేవీలు.. మూగబోయిన ఏటీఎంలు న్యూఢిల్లీ, ఆగస్టు 22 (జనంసాక్షి): బ్యాంకింగ్‌ చట్ట సవరణను కోరుతూ అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె మేరకు దేశవ్యాప్తంగా …

నాపై ‘కత్తి’ దూస్తావా ! వివేక్‌పై బొత్స ఫైర్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (జనంసాక్షి): దళిత నేత కత్తి పద్మారావుతో నన్ను తిట్టిస్తారా అంటూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పెద్దపల్లి ఎంపి జి.వివేక్‌పై మంగళవారం మండిపడ్డారు. …

ఏడుగంటలు కరెంటు ఇవ్వాలి

బేషరుతుగా తెరాసా ఎమ్మల్యేలను విడుదల చేయాలి : కోదండరాం బొల్లారంలో కొనసాగుతున్న ఎమ్మెల్యే నిరసన హైద్రాబాద్‌: ఏడు గంటల పాటు విద్యుత్‌ ఇవ్వాలని, అరెస్ట్‌ చేసిన టీఆర్‌ఎస్‌ …

మిలిటెంట్‌ ఉద్యమాలను నిర్వీర్యం చేస్తున్న

రాజకీయ పార్టీలను తరిమికొట్టండి – మావోయిస్ట్‌ సుధాకర్‌ వరంగల్‌, ఆగస్టు 19 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఓటు బ్యాంకు కోసం మిలిటెంట్‌ ఉద్యమాలను నీరుగారుస్తున్న కాంగ్రెస్‌ …

మయన్మార్‌కు తొలి సహయం

మిలియన్‌ డాలర్లు అందించేందుకు ముందుకొచ్చిన టర్కీ బాధితులను పరామర్శించిన ఆ దేశ విదేశాంగ మంత్రి అహ్మద్‌ వివరాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టిన టర్కీ ప్రధాని భార్య ఎమైన్‌ …

భయం వద్దు .. ఈశాన్యవాసులకు రక్షణ కల్పిస్తాం

వెనక్కి వచ్చి విధుల్లో చేరండి : హోంమంత్రి సబిత హైదరాబాద్‌ / బెంగుళూరు, ఆగస్టు 18 (జనంసాక్షి ): వదంతులతో సొంత రాష్ట్రానికి పరుగులు పెడుతున్న ఈశాన్య …