ముఖ్యాంశాలు

మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే..

మేము ఎన్డీఏలో కొనసాగం :నితీష్‌ పాట్నా, ఆగస్టు 14 (జనంసాక్షి) : ప్రస్తుత గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ఎన్డీఏ 2014లో ప్రధాని అభ్యర్థిగా నిర్ణయిస్తే తాము ఎన్డీఏలో …

మావోయిస్టు కమాండర్‌ సూర్యం లొంగుబాటు

అనారోగ్యమే కారణమని వెల్లడి విజయనగరం ఎస్పీ ఎదుట సరెండర్‌ విజయనగరంఆగస్టు 15 (జనంసాక్షి) : మల్కన్‌గిరి డివిజన్‌ కమాండర్‌గా, మాచ్‌ఖండ్‌, ఎల్‌ఓఎస్‌ ప్రాంతీయ కమిటీ సభ్యుడిగా పని …

అవినీతి మంత్రులను బర్త్‌రఫ్‌ చేయాలి

గవర్నర్‌కు దాడి వినతి హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్ర గవర్నర్‌ నరసింహంను కలిసి అవినీతి మంత్రులను బర్తరఫ్‌ చేయాలని కోరారు. మంగళవారం …

ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి : శంకర్‌రావు

హైదరాబాద్‌,ఆగస్టు 14 (జనంసాక్షి): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినీయర్‌ నేత పి.శంకర్‌రావు మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి మంత్రులతో …

పెరగనున్న ఆటోచార్జి!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి): జంట నగరవాసులకు ఆటో ప్రయాణం భారం కానున్నది. మంగళ వారం మధ్యాహ్నం ఆటో సంఘాల ప్రతినిధులు, రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ …

16 నాటికి ఉభయసభలు వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): పార్లమెంటు ఉభయ సభలు గురువారం నాటికి వాయిదా పడ్డాయి. కేంద్ర మంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ కన్నుమూత పట్ల ఉభయ సభలు దిగ్భ్రాంతి …

శ్రీశైలంకు జలకళ!

కర్నూలు, ఆగస్టు 14 : శ్రీశైలం రిజర్వాయరు కళకళలాడుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టు నిండింది. ఆ ప్రాజెక్టు గేట్లు అన్నింటిని ఎత్తివేశారు. …

పంద్రాగస్టుకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఇవే..!

హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి):సికింద్రాబాద్‌ పెరేడ్‌ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా నిర్వహించనున్న స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని కమిషనర్‌ అనురాగ్‌ శర్మ వెల్లడించారు. …

రాందేవ్‌ బాబా దీక్ష విరమణ

న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా, విదేశీ బ్యాంకుల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెనక్కి రప్పించాలని కోరుతూ గత 6రోజులుగా అమరణ నిరాహారదీక్ష చేస్తున్న యోగా గురువు …

‘తెలంగాణ’కు ప్రజలదే నాయకత్వం

తెగించి కొట్లాడుదాం.. తెలంగాణ సాధిద్దాం రాజకీయ నాయకత్వానికి బుద్ధిచెబుదాం తెలంగాణ ఇస్తామని పోటీ చేసిన ఎంపీలు ఇప్పుడు వద్దంటే ప్రజలు తరిమి కొడతారు జేఏసీ చైర్మన్‌ కోదండరాం …