ముఖ్యాంశాలు

తెలంగాణ కోసం కలిసి కలబడుదాం : కేకే

హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం కలిసి కలబడుదామని పీసీసీ మాజీ చీఫ్‌ కె.కేశవరావు పిలుపు నిచ్చారు. ఆదివారం స్థానిక జయా గార్డెన్‌లో జరిగిన …

కిరణ్‌కు’గ్యాస్‌’ ట్రబుల్‌

నేడు ఢిల్లీకి పయనం.. అధిష్టానంతో చర్చలు హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి): గ్యాస్‌ ప్రకంపనలు ఢిల్లీని తాకనున్నాయి. రాష్ట్రంలో గ్యాస్‌ కొరత తీవ్రంగా ఉన్న ప్పటికీ ఇక్కడి …

జానా అధిక ప్రసంగం శ్రీమండిపడ్డ టీఎన్‌జీవోలు

తెలంగాణపై మాట్లాడవద్దని డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణవాదుల నుంచి మంత్రి జానారెడ్డికి చుక్కెదురైంది. పదవీ విరమణ చేసిన ఎన్జీవో సంఘం నాయకుడు స్వామిగౌడ్‌ …

జెండాలు పక్కన పెట్టి తెలంగాణ కోసం ఏకం కండి

ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపు కరీంనగర్‌, ఆగస్టు 5 (జనంసాక్షి) : తెలంగాణ కోసం జండాలు పక్కన పెట్టి పోరాటానికి సిద్దం కావాలని ప్రజా గాయకుడు గద్దర్‌ …

కవ్వింపు చర్యలకు పాల్పడితే ఖబాదర్‌

గిట్లయితే తెలంగాణలో ఒక్క సీమాంధ్ర లారీని కూడా తిరుగనియ్యం మీ లారీలతో మా రోడ్లు కూడా నాశనమైతున్నయ్‌ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే నానిపై టీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు నిప్పులు …

పిసిసి అధ్యక్షునిగా ‘బొత్స’ విఫలం

14నెలలుగా కానరాని ముద్ర హైదరాబాద్‌, ఆగస్టు 4 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా దాదాపు 14నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన రాష్ట్ర రవాణ శాఖమంత్రి …

సంచలనం సృష్టించిన మునియప్ప వ్యాఖ్యలు

విద్రోహం వల్లే నెల్లూరులో రైలు బోగి దగ్ధం రైల్వే శాఖ నిర్లక్ష్యంపై సర్వత్రా నిరసనలు హైదరాబాద్‌, ఆగస్టు 4 : ఇటీవల నెల్లూరులో జరిగిన రైలు ప్రమాదంపై …

ఏపీఎస్‌పీ ఎనిమిదో బెటాలియన్‌లో ఉద్రిక్తత

కమాండెంట్‌ వేధింపులను నిరసిస్తూ కానిస్టేబుళ్ల భార్యల ధర్నా హైదరాబాద్‌, ఆగస్టు 4 : కొండాపూర్‌ 8వ బెటాలియన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు సెలవులు ఇవ్వాలంటూ …

భాజపాకు కేశూభాయ్‌ ఝలక్‌

పార్టీ సభయత్వానికి రాజీనామా – మోడీపై యుద్ధానికి సిద్ధం గాంధీనగర్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్‌ భారతీయ జనతా పార్టీకి …

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం 48 మంది మృతి

ఉత్తరఖండ్‌ లో వరదలకు పది మంది దుర్మరణం ఆకస్మిక వరదతో ఉత్తరాఖండ అతలాకుతంమైంది. భారీ వర్ఫాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కుంభవృష్టి కురియడంతో వరదలు పోటుత్తాయి. కొండ …