ముఖ్యాంశాలు

‘చలో హైదరాబాద్‌’తో దిమ్మతిరగాలె కోదండరాం

హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్‌ 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ (టీజెఎస్‌) ఆధ్వర్యంలో …

ఉపరాష్ట్రపతిగా అన్సారీ

న్యూఢిల్లీ: ఊహించనట్లుగానే భారత ఉప రాష్రపతిగా హమీద్‌ అన్సారీ రెండోసారి ఎన్నికయ్యారు. యుపిఏ అభ్యర్దిగా పోటీ చేసిన ఆయన ఏన్డీయే అభ్యర్ది జస్వంత్‌సింగ్‌పై విజయం సాధించారు. ఉప …

జీరోగా మిగులుతున్న వడ్డీ పథకం !

హైదరాబాద్‌, ఆగస్టు 6 : అన్నదాతల కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు చేపట్టినా ఆచరణలో వాటి ఫలితాలు వారికి అందడంలేదు. కేవలం ప్రభుత్వం తన మనుగడ కోసమే …

వాడిగా..వేడిగా.. వర్షాకాల సమావేశాలు!

న్యూఢిల్లీ, ఆగస్టు 6 : వాడిగా.. వేడిగా సాగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కేంద్ర ప్రభుత్వాన్ని వెంటాడుతున్న సమస్యలెన్నో.. వాటన్నింటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్త మవుతున్నాయి.బుధవారం …

మంత్రివర్గంలో కోవర్టులు.. సాగనంపండి!

మాజీ యువజకాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌బాబు హైదరాబాద్‌, ఆగస్టు 6 : మంత్రివర్గంలో ఏడుగురు కోవర్టులు ఉన్నారని యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆరోపించారు. సోమవారంనాడు ఆయన …

కోరినప్పుడే సెలవులిస్తాం : దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 6 : సమస్యలు పరిష్కరిస్తామని డీజీపీ దినేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కొండాపూర్‌లోని 8వ బెటాలియన్‌ పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు రెండు రోజులుగా …

విద్యుత్‌ సమస్య వాస్తవమే

కేంద్ర ప్రభుత్వ విధానాలలో మార్పు రావాలి రాష్ట్ర ప్రజలకు పిసిసి అధ్యక్షుడు బొత్స క్షమాపణ హైదరాబాద్‌, ఆగస్టు 6: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యపై పిసిసి అధ్యక్షుడు …

హైకోర్టులో శ్రీలక్ష్మి బెయిల్‌ పిటిషన్‌

బ్రహ్మనందరెడ్డి బెయిల్‌పై 14న నిర్ణయం హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): ఒయంసి కేసులో అరెస్టు అయిన ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి సోమవారం నాడు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ …

ఫీజులకు ప్రమాణాలే ప్రామాణికం

రూ.31 వేల వరకే రీయింబర్స్‌మెంట్‌ మంత్రి వర్గ ఉప సంఘం కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజులకు సంబంధించి మంత్రివర్గ ఉప …

ప్రభుత్వ అసమర్థ వల్లే గ్యాస్‌ కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్షం హైదరాబాద్‌, ఆగస్టు 6 (జనంసాక్షి): గ్యాస్‌ కేటాయింపుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై అఖిల పక్షం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మఖ్దూంభవన్‌లో సోమవారం …