ముఖ్యాంశాలు

ప్రథమ పౌరునిగా అత్యుత్తమ సేవలందిస్తా..

దేశ ఔన్నత్యాన్ని మరింత ఇనుమడింపజేస్తా ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): విజయానికి సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నని ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. దేశ …

పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత …

ప్రణబ్‌ను అభినందించిన సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ, జూలై 22 (జనంసాక్షి): రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ఓట్ల విలువ 5,18,000 కాగా …

దారిపొడవునా విజయమ్మను అడ్డుకోండి

మన నేతన్నల ఆత్మహత్యలకు సీమాంధ్రులే కారణం తెలంగాణపై వైఖరి చెప్పాకే మన గడ్డపై విజయమ్మ అడుగుపెట్టాలి వైఖరి చెప్పకుండా వస్తాననడం అప్రజాస్వామికం తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాయపర్చడం రాజకీయ …

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. …

మారుతి సుజుకీ కంపెనీ లాకౌట్‌

హర్యానాలో కార్మికుల నోట్లో మన్ను హర్యానా : హర్యానా రాష్ట్రంలోని మానేసార్‌లో కిందటి బుధవారం మారుతి సుజుకి కంపెనీలో జరిగిన ఘర్షణలో జనరల్‌ మేనేజర్‌ అవనీష్‌ కుమార్‌ …

భారీ వర్షంతో హైదరాబాద్‌లో జనజీవనం అతలాకుతలం

ఇల్లుకూలి 9 మంది మృతి లోతట్లు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన బాధితులను ఆదుకుంటామని హామీ హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏకధాటి వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. …

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం …

భారీ వర్షంలో పోరుబిడ్డ యాదిరెడ్డికి

అడ్వకేట్‌ జేఏసీ అశ్రునివాళి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో న్యాయవాదులు పార్లమెంట్‌ ముందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్య చేసుకున్న …

రంజాన్‌ ముబారక్‌

నేటి నుంచి పవిత్ర మాసం ప్రారంభం ముస్తాబైన మసీదులు హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): ఏడాది మొత్తంలో ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేడు …