ముఖ్యాంశాలు

నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం

14 మంది మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు నల్గొండ, జూలై 24 (జనంసాక్షి): జిల్లాలోని నిడమనూరు మండలం బొక్కముం తలపాడు వద్ద మంగళవారం సాయంత్రం సిమెంటు లారీ బోల్తా …

టైగర్‌ రిజర్వ్‌డ్‌ ఫాారెస్టుల్లో పర్యాటకులను

అనుమతించొద్దు : సుప్రీం అదేశం పులుల సంరక్షణ కేంద్రాలలో పర్యటకం వద్దు న్యూఢిల్లీ, జూలై 24 : పులుల సంరక్షణ ప్రియులకు సుప్రీంకోర్టు చక్కటి శుభవార్త తెలియజేస్తూ …

విజయమ్మది రాజకీయ యాత్రే..

రాజకీయ లబ్ధికోసమే దీక్ష చేపట్టింది : బొత్స హైదరాబాద్‌, జూలై 24 : కేవలం రాజకీయ లబ్ధికోసమే విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టిందని పిసిసి చీఫ్‌ బొత్స …

2014 వరకు యూపీఏతో చెలిమి : ప్రఫుల్‌పటేల్‌

ముంబయి, జూలై 23 (జనంసాక్షి): 2014 ఎన్నికల వరకు యుపిఎతో జతగానే కొనసాగుతామని ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు. సోమవారంనాడు ఎన్‌సిపి నేతల సమావేశం జరిగింది. …

తెలంగాణవాదాన్ని అణచేందుకే ..

కిరణ్‌, జగన్‌ కుమ్మక్కయ్యారు విజయమ్మ దీక్ష నాటకం.. నేత కార్మికులపై ఆమె ప్రేమ బూటకం ఎంపీ మధుయాష్కీల న్యూఢిల్లీ, జూలై 23 (జనంసాక్షి): తెలంగాణ వాదాన్ని అణిచివేసేందుకే …

తెలంగాణ భవన్‌పై దాడి అమానుషం

విచారణ జరిపించండి : ఈటెల డిమాండ్‌ హైద్రాబాద్‌,జూలై 23 (జనంసాక్షి): వైయస్‌ విజయమ్మ సిరిసిల్ల దీక్ష సందర్భంగా తెలంగాణ భవన్‌పై దాడి చేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత …

ఇదేమి రాజ్యం ! పోలీసు పాలనా.. ప్రజాస్వామ్య పాలనా ?

విజయమ్మది ముమ్మాటికి తెలంగాణపై దండయాత్రనే పోలీసుల పాశవిక దాడిని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్ల పర్యటనపై తెలంగాణ …

మనుషులా.. పోలీసులా..!

తెలంగాణ షేర్నీ రహిమున్నాసాపై అమానవీయదాడి పోరుబిడ్డ పరిస్థితి విషమం సిరిసిల్లలో విజయమ్మ మొసలి కన్నీరు దీక్షకు వ్యతిరేకంగా జై తెలంగాణ అని నినదిస్తున్న ఓ తెలంగాణ ముస్లిం …

రణరంగంగా… సిరిసిల్ల..

కరీంనగర్‌ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన …

ఎఫ్‌డీఐలను అనుమతించడంపై..

చిల్లరవ్యాపారుల ఆగ్రహం న్యూఢిల్లీ : చిల్ల వ్యాపారంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేశంలో జీవనోపాదిని కీలకమైన అనేక మంది చిల్లవ్యాపారాలు కొనసా గిస్తున్నా రు. …