ముఖ్యాంశాలు

వెన్నెలైనా..! చీకటైనా..!! అంటూ మాకు చీకట్లు మిగిల్చారా కృష్ణ గారూ..???

  రణ రంగంలో ఇద్దరు పోరాడితే అది యుద్ధం.. కురుక్షేత్రంలో రెండు సమూహాలు తలపడితే అది పోరాటం.. అడవిలో యుద్ధ నీతికి అతీతంగా రెండు సింహాలు కలబడితే …

టీఆర్ ఎస్ బైక్ ర్యాలీ లో అపశృతి.

ప్రమాదవశాత్తు బాణాసంచా తో వెళ్తున్న ఆటో దగ్ధం… ముగ్గురికి తీవ్ర గాయాలు.ఒకరి పరిస్థితి విషమం  

నిర్లక్ష్యానికి బలైన నిండు ప్రాణం..

మురికి నీటిలో పడి ప్రాణాలు కోల్పోయిన టైల్స్ కార్మికుడు. సమస్యను వెలుగులోకి తెచ్చిన జనం సాక్షి స్పందించని అధికారులు. సిరిసిల్ల. నవంబర్ 15. (జనం సాక్షి). మున్సిపల్, …

అంతర్జాతీయ జంప్ రోప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ విద్యార్థులు

  కూకట్ పల్లి (జనంసాక్షి ): 18 నుండి 22 వరకు థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగే క్వీన్స్ కప్ పోటీలలో తెలంగాణ నుండి ఎం. …

వాళ్ళు ఎక్కడికి పోరు

మన హృదయ ద్వారాల్లో చిరకాలం నిలిచిపోతారు మన గుండెల్లో అమరులు అవుతారు మన విలువలకు ఒక జ్ఞాన తోరణం అవుతారు నిత్య తేజ వంతులు మనలో లోపల …

మునుగోడు ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు ట్రీట్ ఇచ్చిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారు

గడిచిన మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పని చేసినా ఎన్నికల ఇన్ ఛార్జ్ లకు పిసిసి చీఫ్ మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు …

ప్రధాని సభకు బయలుదేరిన బిజెపి నాయకులు

శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 12 ప్రధాని మోదీ బహిరంగ సభకు శంకరపట్నం మండలం బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో భారీగా …

ట్రాలీ ఆటోను ఢీ కొట్టిన లారీ తప్పిన పెను ప్రమాదం…

శంకరపట్నం జనం సాక్షి నవంబర్ 12 శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులో నల్ల వెంకయ్య పల్లె క్రాస్ జాతీయ రహదారి పైన శనివారం ఓ లారీ ట్రాలీ …

సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో –ఒకే రోజు నాలుగు సుఖ ప్రసవాలు

  టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి ): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులా నగర్ లో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 …

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా ధర్మపురం శ్రీను నియామకం

కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చే స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ను గ్రామ …