ముఖ్యాంశాలు

రైతులకు మద్దతు ధర ఇప్పిచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన వెంకట్ రెడ్డి.

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.ఆరు నెలల పాటు రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంటకు సరైన ధర ఇప్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొణతం …

కొండమల్లేపల్లి పట్టణంలో వైభవంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

 కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్థగిరి క్షేత్రం లో శ్రీశ్రీశ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామివారి మంగళ …

న్యాయ సేవలు ప్రజల సాధికారత పై అవగాహన 

పెన్ పహాడ్. నవంబర్ 10 (జనం సాక్షి) : న్యాయ సేవలు ప్రజల సాధికారత పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల పార లీగల్ వాలంటర్ …

మత్స్య కారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

పెన్ పహాడ్. నవంబర్ 11 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య కారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని ఎంపీపీ నేమ్మాది బిక్షం, జెడ్పిటిసి …

మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఐ.ఎఫ్.టి.యు నిరసన

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): భారత ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్.ఎఫ్.సి.ఎల్ ప్రారంభోత్సవానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగానిరసనలు తెలపాలని భారత కార్మిక …

నరేంద్ర మోడీ “గో బ్యాక్” అంటూ ఎస్ఎఫ్ఐ బైంసా కమిటీ విద్యా భారతి జూనియర్ కళాశాలలో నిరసన.

    జనం సాక్షి, బైంసారూరల్ : విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేసిన నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టడం సిగ్గుచేటని ,తెలంగాణ లో నరేంద్ర మోడీ …

సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవుడు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

హుజూర్ నగర్ నవంబర్ 12 (జనం సాక్షి): ఆపదలో సీఎం సహాయనిధి పేదలకు ఆపద్బాంధవునిగా ఉంటుందని స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం హుజూర్ …

నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

నాయి బ్రాహ్మణుల మండల అధ్యక్షులు సైదులు పెన్ పహాడ్. నవంబర్ 11(జనం సాక్షి) : నాయి బ్రాహ్మణ కులవృత్తులకు అన్యాయం చేస్తే సహించేది లేదని అసంఘం మండల …

నరేంద్ర మోడీ సభకు తరలి వెళ్తున్న మెట్పల్లి మండల బిజెపి శ్రేణులు

మెట్పల్లి టౌన్ ,నవంబర్ 12, జనం సాక్షి రామగుండంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారతీయ జనతా పార్టీ మెట్పల్లి మండల అధ్యక్షులు కొమ్ముల రాజుపాల్ …

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు*

* మెట్పల్లి టౌన్, నవంబర్ 12 , జనంసాక్షి: మెట్పల్లి పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో విశాల సహకార సంఘం మెట్పల్లి ఆధ్వర్యంలో వరి ధాన్యం …