ముఖ్యాంశాలు

బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి..

` కేంద్రానికి సీఎం నితీష్‌ హెచ్చరిక పాట్నా(జనంసాక్షి): కేంద్రలోని బీజేపీ సర్కార్‌కు బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ హెచ్చరికలు జారీ చేశారు. బిహార్‌కు అతి త్వరలోనే ప్రత్యేక …

ఇంకా సొరంగంలోనే కార్మికులు..

` 120 గంటలకు పైగా కొనసాగుతున్న సహాయక చర్యలు ` కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన డెహ్రాడూన్‌(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోసొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు …

ఇజ్రాయెల్‌` హమాస్‌ యుద్ధంలో పౌరుల మృతి భాధాకరం ` మోదీ

న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్‌ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్‌ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో …

కాంగ్రెస్‌ పాలనలో నరకం చూశాం

` పథకాల పేరుతో కర్నాటకలో మోసం ` తెలంగాణలో కూడా మోసం చేయాలని కుట్రలు : మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌,సిద్దిపేట(జనంసాక్షి): ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్‌ …

మళ్లీ అధికారంలోకి వస్తే 24 గంటలు మంచినీరు

` ధరణిని తీసేసి భూ భారతి తెస్తరట.. ` మళ్ల గదే పైరవీకారులు, గదే దళారీలు ` ఆదో దోకాబాజ్‌ పార్టీ ` బీజేపాయిన గెలిస్తే ఏకాణ …

భారాస,బీజేపీలన కూకటి వేళ్లతో పెకిలించండి

` అధికారంలోకి రాగానే కులగణన ` తెలంగాణలో ఎక్కడికెళ్లినా అవినితే కనిపిస్తోంది ` కాళేశ్వరం ప్రాజెక్టులో పరిస్థితిని నా కళ్లతో చూశా ` ఈసారి కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని …

వంద రోజల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

` సర్వమతాలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ పత్రం ` తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. ` రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం ` ముఖ్యమంత్రికి ఓటమి …

దూసుకొస్తున్న ‘మిధిలి’

` బంగాళాఖాతంలో  బలపడ్డ తుపాను అమరావతి(జనంసాక్షి):బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మరో 24 గంటల్లో తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. తుఫానుగా మారిన తర్వాత …

నేడు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌

` 70 స్థానాలకు జరగనున్న ఎన్నికలు పశ్చిమరాయ్‌పుర్‌(జనంసాక్షి): నక్సల్స్‌ ప్రభావిత ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో రెండో విడతలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. కాంగ్రెస్‌ తరపున ఆ …

గవర్నర్లు నిప్పుతో చెలగాలమాడుతున్నారు

తమిళనాడు, పంజాబ్‌లో గవర్నర్ల వ్యవహారంపై సుప్రీం ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి):తమిళనాడు, పంజాబ్‌ రాష్ట్రాల్లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎంగా పోరు జరుగుతోంది. ఇటీవల పంజాబ్‌ గవర్నర్‌ భన్వరీ లాల్‌ పురోహిత్‌ …