ముఖ్యాంశాలు

హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ

హైదరాబాదొస్తే బడితపూజ తప్పదు హింసను ప్రేరేపించేందుకే సీమాంధ్రుల సభ ఇది ముమ్మాటికీ దురాక్రమణే అడ్డుకొని తీరుతాం : ఓయూ జేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : …

బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించతలపెట్టిన బంద్‌కు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికింది. పార్టీ …

హైదరాబాద్‌పై దాడే ఏపీఎన్‌జీవోల సభ

దాడిని తిప్పికొడుతాం నలువైపులా పోరు బిడ్డలు అడ్డుకోండి : మంద కృష్ణమాదిగ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ నడిబొడ్డు హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీవోల సభకు అనుమతి …

సీమాంధ్ర ఉద్యమం వెనుక సీఎం

హైకమాండ్‌కు టీ కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో జరుగు తున్న ఉద్యమం వెనుక ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉ …

జీ20లో సిరియానే హాట్‌ టాపిక్‌

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : జీ20 శిఖరాగ్ర సన్నాహాక సమావేశంలో సిరియానే హాట్‌ టాపిక్‌గా మారింది. గురువారం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో ఆర్థిక అభివృద్ధే ఎజెండాగా …

సీఎం సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తుండు

ముఖ్యమంత్రి తీరుకు నిరసనగా 24 గంటల బంద్‌ టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ పిలుపు హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి సీమాంధ్ర పక్షపాత వైఖరిని …

ఇది కాదా వివక్ష

వాళ్లకు అనుమతించి మాకెందుకివ్వరు? : కోదండరామ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవో సభకు అనుమతిచ్చిన ప్రభుత్వం, తెలంగాణ జేఏసీ శాంతి ర్యాలీకి అను మతివ్వక …

కుట్రతో కూడిన అనుమతి

సంయమనం పాటించండి : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సభకు ప్రభుత్వం కుట్రతో కూడిన అనుమతి ఇచ్చిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కె. …

హైదరాబాద్‌లో అశాంతికి కుట్ర దేవీప్రసాద్‌

కరీంనగర్‌, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌లో అశాంతికి సీఎం, డీజీపీలు కుట్రపన్ను తున్నారని టీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆరోపించారు. ప్రశాం తం గా ఉండి …

ప్రజాభిప్రాయానికే ప్రాధాన్యత

ఆంధ్రులకు అన్యాయం జరగదు దిగ్విజయ్‌ భరోసా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి …