ముఖ్యాంశాలు

విశాఖ రాజధాని అయితే విభజనకు ఒప్పుకుంటాం

మంత్రి కొండ్రు మురళి చీలిన సీఎం కోటరీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనను తాము వ్య తిరేకించడంలేదని, అయితే సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని …

సీమాంధ్ర మంత్రుల ఉత్తుత్తి హడావిడి

నలుగురిలో ఇద్దరు ఔట్‌ వచ్చిన ఇద్దరికి చుక్కెదురు ముఖ్యమంత్రి ద్వారానే రావలన్న గవర్నర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రాన్ని కొనసా గించాలంటూ రాజీనామా …

తెలంగాణను నువ్వే అడ్డుకున్నావా? ఇన్నాళ్లకు నిజం ఒప్పుకున్నావ్‌

టీడీపీ అధినేతపై హరీశ్‌ ఆగ్రహం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణాను తాను అడ్డుకున్నానని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పిన చంద్రబాబు నేడు కూడా అడ్డుకోవడమే తన …

ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ నేనే అడ్డుకున్న

నిర్లజ్జగా ప్రకటించుకున్న బాబు గుంటూరు, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : ఎన్‌డీఏ హయాంలో తెలంగాణ ఏర్పాటును తానే అడ్డుకున్నానని టీడీపీ అధినేత చంద్ర బాబు నిర్లజ్జగా ప్రకటించాడు. …

20 రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం

నోట్‌ తయారీలో హోంశాఖ వెనువెంటనే న్యాయశాఖకు.. ఆ తర్వాత అసెంబ్లీకి హోం మంత్రి షిండే విస్పష్ట ప్రకటన న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణపై వెనక్కు …

సీమాంధ్రులు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు

తెలంగాణ వచ్చి తీరుతుంది : జానారెడ్డి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సీమాంధ్ర నేతలు, ప్రజలు రెచ్చగొట్టే విధానాలకు పాల్పడితే తెలంగాణ ప్రజలు రెచ్చిపోవద్దని, సంయమనం …

సీఎం సీమాంధ్ర దురహంకారం

నిమ్స్‌ డైరెక్టర్‌గా నరేంద్రనాథ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి తన సీమాంధ్ర దురహంకారాన్ని ప్రదర్శించాడు. తెలంగాణలో అత్యంత కీలకమైన వైద్యం అందిస్తున్న …

ముల్కీ శాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : ముల్కీ వారోత్సవాల విజయంతం చేయాలని కోరుతూ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహిస్తున్న శాంతిర్యాలీని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకోవడమేకాక ఆందోళనకారులను అరెస్ట్‌ …

సిరియాపై సైనిక చర్య వాయిదా

మళ్లగుల్లాలు పడుతున్న పెద్దన్న వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : సిరియాపై సైనిక చర్యకు అమెరికా వెనుకంజ వేసింది. రసాయన దాడి జరపి 1,300మంది పౌరులను బలిగొన్నట్లు …

వైకాపా యూటర్న్‌ ముసుగు తొలగించుకొని సమైక్యం వైపు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (జనంసాక్షి) : తెలంగాణపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యూటర్న్‌ తీసుకుంది. పూర్తిగా సీమాంధ్ర పార్టీగా మారిపోయింది. సమైక్య శంఖారావం పేరిట రేపటి నుంచి …