ముఖ్యాంశాలు

సచివాలయం, బీఆర్‌కే భవన్‌లో ఉద్రిక్తత

పోరుబిడ్డల సద్భావన దీక్ష వలసదారుల పోటీ దీక్ష విద్యుత్‌ సౌధ వద్ద టీ అడ్వకేట్‌ జేఏసీ నిజ నిర్ధారణ అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) …

అధోపాతాళానికి రూపాయి

నింగినంటిన పసిడి క్లిష్ట పరిస్థితుల్లో దేశం ముంబయి, ఆగస్టు 28 (జనంసాక్షి) : దేశీయ మారకద్రవ్యం రూపాయి అధోపాతాళానికి చేరింది. పసిడి మిడిసి పడింది. దేశంలో ఆర్థిక …

విశాలంధ సభను అడ్డుకున్న తెలంగాణ జర్నలిస్టులు

సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఉద్రిక్తత హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అబద్ధాల పునాదులపై నిర్మించిన విశాలాంధ్ర మహాసభ కార్యక్రమాన్ని తెలంగాణ జర్నలిస్టులు అడ్డుకున్నారు. దీంతో నగరంలోని సోమాజీగూడ …

చెప్పుకో’లేఖ’

హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధినేత కుప్పిగంతులు కొనసాగు తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ, ప్రధానిని నిందిస్తూ ఆయన …

తెలంగాణపై నిర్ణయమైపోయింది

సీడబ్ల్యూసీ, యూపీఏ నిర్ణయాన్ని శిరసావహించాల్సిందే మీ డిమాండ్లు కమిటీకి చెప్పండి ఏపీఎన్‌జీవోలు, విజయమ్మతో ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై …

విభజన తర్వాత సీమాంధ్ర సమస్యల పరిష్కారం

అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాకే కాంగ్రెస్‌ నిర్ణయం ఇప్పుడు వైకాపా మాటలకు విలువలేదు : దిగ్విజయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత …

మానవీయ విలువలతో వైద్యం చేయండి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : మనదేశంలో మనసుతో సంబంధం లేకుండా శరీరానికి మాత్రమే వైద్యం చేసేవారు ఎక్కువ ఉన్నారని ఈ పరిస్థితిని …

తెలంగాణ తప్ప చిన్న రాష్ట్రాల ప్రతిపాదన లేదు

లోక్‌సభలో కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ మినహా చిన్న రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బోడోలాండ్‌, …

రూపాయి ఢమాల్‌

చింతించొద్దు.. కోలుకుంటుంది : చిదంబరం ముంబయి, ఆగస్టు 27 (జనంసాక్షి) భారత అధికారిక ద్రవ్యం రూపా యి బావురుమంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం ఒక్కరోజే …

సెప్టెంబర్‌ 1 నుంచి ముల్కీ అమరుల వారోత్సవాలు

7న శాంతిర్యాలీ సమైక్య ఉద్యమం వెనుక సీఎం, డీజీపీ ప్రక్రియ వేగవంతం చేయకపోతే అనర్థాలు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం …