ముఖ్యాంశాలు

2014లో రెండు రాష్ట్రాల ఎన్నికలు

– తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది – అభ్యంతరాలు చెప్పుకొనేందుకే ఆంటోని కమిటీ హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో జరుగు తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ …

కృష్ణా జలాల వినియోగంపై చర్చలు…

నిర్ణయానికి రాలేకపోయినా మూడు రాష్ట్రాలు న్యూఢిల్లీ ఆగస్టు 25(జనంసాక్షి): కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు …

హైదరాబాద్‌పై మెలిక పెట్టకపోతే విలీనానికి ఓ.కే..

హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. లోక్‌సభా సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లినట్లుగా టీఆర్‌ఎస్‌ కార్యాలయ వర్గాలు పైకి …

యూటీ అంటే నాలుక కోసేస్తం

తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు : హరీశ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటే నాలకు కోసేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే …

హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదే

అడిగే హక్కు సీమాంధ్రులకు లేదు ఆంధ్రాకో న్యాయం.. తెలంగాణాకో న్యాయమా? దళిత, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం : అసద్దుద్దీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : …

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టండి సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభ పక్షనేత సుష్మాస్వరాజ్‌ కోరారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే …

సీడబ్ల్యూసీ నిర్ణయం అమలు కోసం సభలు టీ మంత్రులు

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణపై అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆ నిర్ణయం అమలు కోసం బహిరంగ …

రియల్‌ ఎస్టేట్‌ కోసమే సమైక్యాంధ్ర

మన భాష యాసను ఎగతాళి చేసిండ్రు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : సీమాంధ్ర పెట్టుబడిదారులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల కోసమే సమైక్యాంధ్ర కోరుతున్నారని …

తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది

అవసరమైతే సీమాంధ్రులకు మరో కమిటీ ముందస్తు ఎన్నికలుండవ్‌ : సోనియా జర్నలిజం అంటే వేధించడం కాదు మీడియాకు విశ్వసనీయతే ప్రాణం : ప్రధాని న్యూఢిల్లీ, ఆగస్టు 24 …

సభను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌

స్పీకర్‌ విచక్షణాధికారం మేరకు నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 23 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో నిత్యం రగడ చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర ఎంపీలను శుక్రవారం స్పీకర్‌ …