ముఖ్యాంశాలు

31న యూపీఏ భేటీ

ఆర్‌ఎల్డీ, ఎన్సీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మిత్రులు అనుకూలమే తర్వాతే సీడబ్ల్యూసీ న్యూఢిల్లీ, జూలై 28 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు దిశగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వేగంగా …

1, 5 రూపాయలకే భోజనాలొస్తే ఎంపీలకు రూ.80 వేల జీతమెందుకు?

– ప్రధానిని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి – అన్నా హజారే గోండా, (జనంసాక్షి) : రూపాయి, ఐదు రూపాయలు, 12 రూపాయలకే భోజనం లభిస్తే ఎంపీలకు రూ.80 వేల …

పది జిల్లాల తెలంగాణే కావాలి

రాయల తెలంగాణ మేం అడగలేదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణే కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ …

ప్రశాంతంగా పోలింగ్‌

ఎవరి లెక్కలు వారివే గెలిచిన కొమ్మ పట్టిన పార్టీలు పూర్తయిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత …

న్యాయ వ్యవస్థకు సమర్థుల కొరత ఉంది

నల్సర్‌ స్నాతకోత్సవంలో సుప్రీం సీజే సదాశివం హైదరాబాద్‌,జూలై 27 (జనంసాక్షి) : న్యాయవ్యవస్థకు సమర్థుల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ్టసిస్‌ సదాశివం అన్నారు. సమర్థులైన …

వ్యవసాయమే ప్రధానరంగం

ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జూలై 27 (జనంసాక్షి) : దేశాభివృద్ధికి వ్యవయసాయ రంగమే ప్రధానమని ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌సీఏఈఆర్‌  సమావేశంలో …

మొర్సీ వ్యతిరేక, అనుకూలుర ఘర్షణ

– 38 మంది మృతి -239మందికిగాయాలు కైరో, (జనంసాక్షి) :ఈజిప్టులో మళ్లీ హింస చెలరేగింది. మాజీ అధ్యక్షుడు మొర్సీకి అనుకూలంగా ఆయన మద్దతుదారులు రాజధాని కైరోలో శుక్రవారం …

భజనపరులకు భంగపాటు

విభజనకే మేడం సై చేతులెత్తేసిన సీమాంధ్ర పైరవీకారులు సీమాంధ్రలో మోహరించిన పోలీసు బలగాలు పనిచేయని రాజీనామాల అస్త్రం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటు …

రాజీనామాల డ్రామాపై విజయమ్మ మాట్లాడాలి

ఇదే పార్టీ నిర్ణయమైతే మేం బయటికెళ్తాం : కొండా సురేఖ హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : సీమాంధ్ర ఎమ్మెల్యేల రాజీనామా డ్రామాలపై విజయమ్మ మాట్లాడాలని వైఎస్సార్‌ …

వ్యతిరేక నిర్ణయమొస్తే గంటలోపే

సమ్మెటీఎన్‌జీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, జూలై 26 (జనంసాక్షి) : నాలుగున్నర కోట్ల మంది ఆశిస్తున్న హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకంగా …