ముఖ్యాంశాలు

మా వైఖరి స్పష్టం చేస్తున్నాం

మీ పార్టీకి తెలంగాణపై వైఖరేది వైకాపాను నిలదీసిన బొత్స న్యూఢిల్లీ, జులై26 (జనంసాక్షి) : తెలంగాణపై మా పార్టీ స్పష్టం చేస్తున్నాం, తమపై ఆరోపణలు చేసేముందు మీ …

ఘనంగా విజయ్‌ దివస్‌

కార్గిల్‌ అమరులకు నివాళి దేశ రక్షణలో జవాన్లే కీలకం : ఆంటోని న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) : దేశ రక్షణలో జవాన్లే కీలకమని భారత రక్షణ …

అన్నీ అయిపోయాయి

ఇక పార్టీ నిర్ణయం వెలువడుతుంది దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విభజించాలన్న అంశంపై సంప్రతింపులు, చర్చల ప్రక్రియ పూర్తయిందని రాష్ట్ర వ్యవహారాల …

తెలంగాణ ఇచ్చే దిశగా సోనియా

సీడబ్ల్యూసీలో పార్టీ నిర్ణయం లగడపాటికి లంపెలు కావూరి కట్టడి రాయపాటి.. ఇటు రావొద్దు సీమాంధ్ర పెత్తందారులకు కాంగ్రెస్‌ కళ్లెం న్యూఢిల్లీ, జూలై 26 (జనంసాక్షి) : తెలంగాణ …

రాజీనామాల స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ కిరణే

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ నిజామాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : సీమాంధ్ర నాయకుల రాజీనామాలకు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ …

పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి.. లేకపోతే పొండి

పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ సమైక్యాంధ్రవాదులను పీసీసీ చీఫ్‌ బొత్స …

తెలంగాణ ఇస్తే నక్సల్స్‌ సమస్య ఉండదు

ఇదంతా ఊహాగానమే : డీజీపీ హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య ఉత్పన్నం కాదని డీజీపీ దినేశ్‌రెడ్డి తేల్చిచెప్పారు. …

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

78 మంది మృతి శాంటియాగో, (జనంసాక్షి) : స్పెయిన్‌లో గురువారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) ఘోర రైలు ప్రమాదం జరిగింది. శాంటియాగో డీ కంపోస్టిలాలోని నార్త్‌ …

పార్లమెంట్‌ సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం

అధిష్టాన నిర్ణయానికి అందరూ కట్టుబడాలి కోర్‌ కమిటీ నిర్ణయమే ఫైనల్‌ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లోపే తెలంగాణపై నిర్ణయం …

కదిలిన తెలంగాణ జగన్నాథ రథం

సీమాంధ్రుల జగన్నాటకాలు దొంగ రాజీనామా డ్రామాలు రంగు బయటపడ్డ వైకాపా న్యూఢిల్లీ, జూలై 25 (జనంసాక్షి) : తెలంగాణ జగన్నాథ రథం కదిలింది. కేంద్ర హోం మంత్రిత్వ …