ముఖ్యాంశాలు

ప్రశాంతంగా పోలింగ్‌

పార్టీపరం కాకున్నా తమదే ఆధిక్యమంటున్న పార్టీలు తమకు సంబంధం లేదంటున్న అభ్యర్థులు హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి) : పంచాయతీ తొలి విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. …

తెలంగాణ అంశానికి మావోయిస్టులకు ముడిపెట్టడం ఓ డ్రామా

ఏకగ్రీవాలు బోగస్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హైదరాబాద్‌, జూలై 22  (జనంసాక్షి) : తెలంగాణ సమస్యను నక్సల్స్‌తో ముడిపెట్టడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ …

కేదార్‌నాధ్‌లో స్మారక చిహ్నం

1 ఆలయంలో పూజలు త్వరలోనే – ఉత్తరాఖండ్‌ సీఎం బహుగుణ డెహ్రాడూన్‌:వరద బీబత్సంలో మరణించిన బాదితుల కొసం కేదార్‌నాథ్‌ ఆలయ సముదాయంలో ఓ స్మారక చిహాన్ని నిర్మిస్తామని …

వైద్యానికి ‘ఆరోగ్యం’

భారీగా ఖాళీల భర్తీలు జూడాలు గ్రామాల్లో సేవలందించాల్సిందే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌్‌, జూలై 22 (జనంసాక్షి) : వైద్య ఆరోగ్య శాఖకు జవసత్వాలు ప్రసాదించే దిశగా రాష్ట్ర …

పార్టీ వైఖరికి భిన్నంగా మాట్లాడితే చర్యలే

కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ హెచ్చరిక న్యూఢిల్లీ  23జులై (జనంసాక్షి) : పార్టీ వైఖరికి భిన్నంగా వ్యాఖ్యాలు చేసే నేతలపై చర్యలు తప్పవని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ …

నేడే స్థానిక సమరం

5,803 పంచాయతీలకు పోలింగ్‌ వరద బాధిత 299 గ్రామాల్లో వాయిదా 18 పంచాయతీలకు వేలం వేసినట్లుగా గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై …

లండన్‌లో తెలంగాణ బోనాలు

లండన్‌, (జనంసాక్షి) : ఇంగ్లండ్‌ రాజధాని లండన్‌లో తెలంగాణ బోనాలు సందడి చేశాయి. తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో పలువురు తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలు …

ఏ లీకులూ నమ్మం

బిల్లు పెట్టే వరకూ పోరాటం కోదండరామ్‌ మెదక్‌, జూలై 21 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌ పార్టీలోని వివిధ వర్గాలు ఇస్తున్న ఏ లీకులను నమ్మబోమని …

మళ్లీ ‘హద్దు’ మీరిన చైనా

న్యూఢిల్లీ, జూలై 21 (జనంసాక్షి) : చైనా మరోసారి ‘హద్దు’ మీరింది. గత బుధ, గురువారాల్లో 50 మంది చైనా సైనికులు గుర్రాలపై లడఖ్‌లోని చుమర్‌ ప్రాంతంలోని …

భారత్‌ బయల్దేరిన బైడెన్‌

ఆర్థిక విధానాలపైనే కీలక చర్చలు న్యూఢిల్లీ, జూలై 21 (జనసాంక్షి) : అమెరికా ఉపాధ్యక్షుడు జో బైడెన్‌ భారత్‌కు బయల్దేరారు. ఆయన నాలుగు రోజులపాటు మనదేశంలో పర్యటించనున్నారు. …