ముఖ్యాంశాలు

తెలంగాణ ఇచ్చేద్దాం

జులై మాసాంతానికి సీడబ్ల్యూసీ పార్లమెంట్‌ వర్షకాల సమావేశాల్లో బిల్లు తెలంగాణపై కోర్‌కమిటీ కీలక నిర్ణయం తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌కు రాష్ట్రంలో ఐదు సీట్లే సొంత సర్వేలో వెల్లడి …

బతిమిలాడం మన బలంతోనే తెలంగాణ

ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకూ పోరు ఆగదు : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరిని బతిలాడబోమని, ఎవరి …

పుతిన్‌ షరతులు ఒప్పుకుంటా రష్యాలోనే ఉంటా : స్నోడెన్‌

మాస్కో, (జనంసాక్షి) : రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌ విధించిన షరతులకు లోబడి రష్యాలోనే తలదాచుకుంటానని అమెరికా గూఢచర్య రహస్యాలు బట్టబయలు చేసిన ఎడ్వర్డ్‌ సోడ్రెన్‌ పేర్కొన్నారు. …

వీడని మతతత్వం నేను హిందూ జాతీయవాదిని : మోడీ

అహ్మదాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : జాతీయవాదినంటూ చెప్పుకునే గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ తన మతతత్వాన్ని మాత్రం వీడలేదు. తాను హిందూ జాతీయవాదినని పేర్కొన్నారు. పార్టీ ప్రచార …

ప్రముఖ బాలివుడ్‌ నటుడు ప్రాణ్‌ ఇకలేరు

ముంబయి, జూలై 12 (జనంసాక్షి) : ప్రముఖ బాలివుడ్‌ నటుడు, దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత ప్రాణ్‌ (93) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో …

కొండ తవ్వారు.. ఎలుకను కూడా పట్టలేదు

గంటల తరబడి కోర్‌ కమిటీ సమావేశం తెలంగాణపై నిర్ణయం జరుగలేదు బంతి సీడబ్ల్యూసీలోకి సంప్రదింపులు ముగిశాయి.. అన్ని పార్టీలు అభిప్రాయాలు చెప్పాయి ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసేనన్న …

జమ్మూ సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీనగర్‌, జూలై 11 (జనంసాక్షి) : జమ్మూకాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాత సచివాలయం ప్రాంగణంలోని రెండంతస్తుల భవనంలో గురువారం మంటలు చెలరే …

ప్రధానితో ములాయం భేటీ

న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ గురువారం సమావేశమయ్యారు. అరగంట పాటు జరిగిన ఈ భేటీలో తాజా …

పెట్టుబడులతో రండి

అమెరికా కంపెనీలకు చిదంబరం ఆహ్వానం వాషింగ్టన్‌, జూలై 11 : భారత్‌లో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం విదేశీ …

జుడిషియల్‌ కస్టడీలో ఉన్న అనర్హులే

జైలు నుంచి పోటీకి నేతలు పనికిరారు సుప్రీం మరో సంచలన తీర్పు న్యూఢిల్లీ, జూలై 11 (జనంసాక్షి) : జైల్లో ఉండి కూడా ఎన్నికల్లో పోటీ చేసి …