ముఖ్యాంశాలు

భారీ నామినేషన్లు

కరీంనగర్‌ ఫస్ట్‌, రంగారెడ్డి లాస్ట్‌ ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : పంచాయతీల్లో నామినేషన్ల జాతర సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా …

టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు నష్టాల పేరుతో మంగళం

160 ఏళ్ల సేవలకు విరామం న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : కబురెలాంటిదైనా అతిస్వల్పకాలంలో ప్రజల చెంతకు చేర్చిన ఆత్మీయ నేస్తం టెలిగ్రాఫ్‌ ఇక కనబడదు. 160 …

జనం రారని… కాంగ్రెస్‌ సమైక్యాంధ్ర సభ లేదు

కేంద్రం చర్యలతో తృప్తిపడ్డామని నొక్కులు అనంతపురం, జూలై 14 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర పేరుతో అనంతపురంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్‌ సభను ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత …

కీలక మందుల తయారీకి కేంద్రం అనుమతి తప్పనిసరి

న్యూఢిల్లీ, జూలై 14 (జనంసాక్షి) : కీలకమైన 17 రకాల విభాగాలకు చెందిన మందుల తయారీకి ఇకపై తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలి. ఇకపై ఆయా ఔషాధాల …

తెలంగాణకు సంపూర్ణ మద్దతు

బిల్లు పెట్టిన, చర్చకు వచ్చినా సహకారం పార్లమెంట్‌ లోపల వెలుపులా ఒకే వైఖరి యూపీలో శాంతిభద్రతలు క్షీణించాయి రాష్ట్రపతి పాలన పెట్టండి మతతత్వ సంస్థలను నిషేధించండి బహెన్‌ …

కాంగ్రెస్‌ మోసంపై భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

గాంధీభవన్‌ ముట్టడి విద్యాసంస్థల బంద్‌ విజయవంతం హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణపై మరోసారి వాయిదా వేసే దోరణితోనే వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈ …

తెలంగాణ ఇచ్చేస్తే విజయవాడే రాజధాని చేయండి

మంత్రి పార్థసారథి విజయవాడ, జూలై 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్ర ప్రాంత రాజధానిగా విజయవాడను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మాధ్యమిక …

రాజీవ్‌ జన్మదిన కానుకగా

ఆహార భద్రత చట్టం కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో అమలు సమీక్షించిన సోనియా, మన్మోహన్‌ న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : రాజీవ్‌గాంధీ జన్మదిన కానుకగా ఆహార భద్రత …

మత ప్రాతిపదికన దేశ ప్రజల్ని విడదీయొద్దు

భారతీయుడిగా జీవించలేవా? మోడీకి దిగ్విజయ్‌ చురక న్యూఢిల్లీ, జూలై 13 (జనంసాక్షి) : మత ప్రాతిపదికన దేశ ప్రజలను విడదీయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని, లౌకిక దేశంలో …

దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు పురోగతి

యాసిన్‌ భత్కల్‌ పాల్గొన్నట్లు ఆధారాలు ఫోరెన్సిక్‌ బృందం నివేదిక హైదరాబాద్‌, జూలై 13 (జనంసాక్షి) : దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్లలో కేసు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ …