ముఖ్యాంశాలు

స్పాట్‌ ఫిక్సింగ్‌లో విందూ ధారాసింగ్‌ అరెస్టు

బాలీవుడ్‌ బెంబేలు విచారణ ముమ్మరం చేసిన పోలీసులు శ్రీశాంత్‌ సహా నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ ముంబయి, మే 21 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ …

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేజేఎస్‌ గుప్త ప్రమాణం

హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ కల్యాణ్‌జ్యోతి సేన్‌ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మంగళవారం సాయంత్రం గవర్నర్‌ …

రాజీవ్‌కు ఘన నివాళి

న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి) : మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌గాంధీకి యావత్‌జాతి ఘనంగా నివాళులు అర్పించింది. ఆయన చేసిన సేవలను స్మరించుకుంది. మంగళవారం రాజీవ్‌ 22వ …

ఒక్లహామాలో ఘోర విపత్తు

91 మందిని కబళించిన టోర్నడో అతలాకుతలమైన అగ్రరాజ్యం వాషింగ్టన్‌, మే 21 (జనంసాక్షి) : ఒక్లహామాలో ఘోర విపత్తు సంభవించింది. టోర్నడో 91 మందిని బలితీసుకుంది. ఈ …

ఓయూలో తెలంగాణ కోసం మరో బలిదానం

హైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో మరో బలిదానం చోటు చేసుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్తూ మరో …

తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి

లండన్‌లో తెలంగాణ సాధనకు ప్రతిన బూనిన ఎన్‌ఆర్‌ఐలు లండన్‌, (జనంసాక్షి) : తెలంగాణ తల్లికి ఖండాంతర ఖ్యాతి దక్కింది. లండన్‌లో ఆదివారం రాత్రి తెలంగాణ తల్లి విగ్రహాన్ని …

జల సాధన సమరానికి సిద్ధం కండి

దుశార్ల సత్యనారాయణ వరంగల్‌, మే 20 (జనంసాక్షి) : జల సాధన సమరానికి సిద్ధం కావాలని జల సాధన సమితి రాష్ట్ర చైర్మన్‌ దుశార్ల సత్యనారాయణ అన్నారు. …

ఫౌంహౌస్‌కు టీ ఎంపీలు

డెడ్‌లైన్‌కు ముందే గోడ దూకండి : కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రాజయ్య, మంద, వివేక్‌, కేకే సుముఖత హైదరాబాద్‌/మెదక్‌, మే 20 (జనంసాక్షి) : టీ కాంగ్రెస్‌ …

చైనా ప్రధానితో మన్మోహన్‌ భేటీ

సరిహద్దు, నదీజలాలపై కీలక చర్చలు త్వరలో ఇరు దేశాల నిపుణుల సమావేశం ఒప్పందం దిశగా అడుగులు న్యూఢిల్లీ, మే 20 (జనంసాక్షి) : న్యూఢిల్లీ, మే 20 …

ఔను! మేం రాజీనామా చేశాం నేరం మాది కాదు కేబినెట్‌ది

నిర్దోషులుగా బయటపడతాం ధర్మాన, సబితహైదరాబాద్‌, మే 20 (జనంసాక్షి) :పరిపాలన వ్యవహారాల్లో ఒక్కరోజూ తప్పుచేయలేదని ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తాము మంత్రి పదవులకు రాజీనామా …