ముఖ్యాంశాలు

దమ్ముంటే మహానాడులో తెలంగాణ తీర్మానం చేయి

బాబుకు కేసీఆర్‌ సవాల్‌ అవసరం లేదని చెంచాగాడు ‘ఎర్రబెల్లి’ చెప్పుడేంది? మనది ధర్మయుద్ధం తెలంగాణ విజయం సాధిస్తుంది : కేసీఆర్‌ నిజామాబాద్‌/బాన్సువాడ, మే 24 (జనంసాక్షి) : …

చండ్ర నిప్పుల్లా చలో అసెంబ్లీ

కార్యాచరణ దిశగా టీ జేఏసీ ‘బయ్యారం’కు బస్సు యాత్ర ఉద్యమం ఉధృతం : కోదండరామ్‌ హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : చండ్ర నిప్పులల్లా చలో అసెంబ్లీ …

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

6.84 శాతం డీఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు శుభవార్త! హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. వారి కరువు భత్యం డీఏ …

చిరంజీవిపై సీబీఐ విచారణకు ఓయూ జేఏసీ డిమాండ్‌

దిష్టిబొమ్మ దహనం హైదరాబాద్‌, మే 24 (జనంసాక్షి) : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిపై సీబీఐ విచారణ జరపాలని ఓయూ జేఏసీ డిమాండ్‌ చేసింది. ప్రపంచ …

‘అల్లుడి’ అరెస్టు

ముంబయి పోలీసు కస్టడీకి విందూ దారాసింగ్‌ ముంబయి, మే 24 (జనంసాక్షి) : ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు …

వడదెబ్బకు రాష్ట్రం విలవిల భానుడి ఉగ్రరూపం

ఒకే రోజు 208 మంది మృతి జాతీయ విపత్తుగా ప్రకటించాలి సింగరేణితో సహా సెలవులు ప్రకటించాలి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటినా ఎందుకు అధికారికంగా ప్రకటించరు? : …

భానుడి ప్రచండం నిప్పుల కొలిమిగా రాష్ట్రం

పిట్టల్లా రాలిపోతున్న ప్రాణాలు ఒక్కరోజే 23 మంది మృతి హైదరాబాద్‌, మే 23 (జనంసాక్షి) : భానుడు ప్రచండరూపం దాల్చాడు. ఆయన ఉగ్రరూపం ధాటికి గురువారం ఒక్కరోజే …

లిడియా డేవిన్‌కు బుకర్‌ ప్రైజ్‌

లండన్‌, (జనంసాక్షి) : అమెరికన్‌ రచయిత్రి లిడియా డేవిన్‌ ఈ ఏడాది మాన్‌ బుకర్‌ అంతర్జాతీయ బహుమతికి ఎంపికయ్యారు. లండన్‌లోని విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌ మ్యూజియంలో బుధవారం …

మంత్రుల కమిటీ తొలిభేటీ

సీబీఐ స్వయం ప్రతిపత్తిపై చర్చ న్యూఢిల్లీ, మే 23 (జనంసాక్షి) : సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ)కు స్వయం ప్రతిపత్తి కల్పించే అంశంపై కేంద్ర మంత్రివర్గ …

రక్షణ వ్యవస్థ అభివృద్ధి చెందింది

హిందూ మహాసముద్ర తీరంలో అప్రమత్తత అవసరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ గుర్గావ్‌, మే 23 (జనంసాక్షి) : భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం ద్విగుణీకృతమైందని, భద్రతను అత్యంత పటిష్టం …