Main

మన సానియాకు ఖేల్‌రత్న

ఢిల్లీ  ఆగష్టు 29 (జనంసాక్షి): భారత మహిళా టెన్నిస్‌ కు అనధికార బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ఉన్న సానియా విూర్జాని కీర్తి కిరీటంలో మరో కిలికితు రాయి …

పోరుబాటలో పెట్రోలియం డీలర్లు

విజయవాడ ఆగష్టు 29 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్న పెట్రోలు, డీజిల్‌ డీలర్లు పోరాటానికి సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న …

ప్రపంచ బ్యాంక్‌ ఏజెంట్లుగా పాలకులు

– విద్యుత్‌ అమరవీరులకు ఘనంగా నివాళి హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ బ్యాంక్‌ రుణాల కోసం ప్రభుత్వాలు పాకులాడుతున్నాయని  సిపిఎం పాలిట్‌ బ్యూరో …

వక్ఫ్‌ భూముల కబ్జాకు తలసాని కుట్ర

. హైదరాబాద్‌, ఆగష్టు 28 (జనంసాక్షి): సనత్‌నగర్‌ జెక్‌కాలనీలో ఎకరం భూమిని ఆక్రమించుకోవాలని కాలనీ వాసులను మంత్రి తలసాని ఉసిగొల్సడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే మర్రి …

దావూద్‌ మా దేశంలో లేడు : పాక్‌

ఇస్లామాబాద్‌ ఆగష్టు 28 (జనంసాక్షి): అథోజగత్తు నేత దావూద్‌ ఇబ్రహీం పాక్‌లోనే ఉన్నాడంటూ భారత్‌ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్‌ ఖండించింది. దావూద్‌ తమ దేశంలో లేడని పాక్‌ …

డ్రైవర్లకు, జర్నలిస్టులకు ప్రమాద భీమా

హైదరాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): జర్నలిస్టులు, నాన్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ డ్రైవర్లు, ¬ంగార్డులు 10 లక్షల మందికి ప్రమాద బీమా కల్పించే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వారందరికీ …

అంకాపూర్‌ భూతల స్వర్గం

నిజామాబాద్‌,ఆగష్టు 28 (జనంసాక్షి): సిఎం కెసిఆర్‌ సూచనతో నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ గ్రామాన్ని మెదక్‌ జిల్లా ఎర్రవల్లి వాసులు శుక్రవారం సందర్శించారు. ఎర్రవల్లి సర్పంచి నేతృత్వంలో 200మంది …

కాశ్మీర్‌లో హోరాహోరీ ఎన్‌కౌంటర్‌

– ముగ్గురు మిలిటెంట్ల హతం – ఒకరి పట్టివేత శ్రీనగర్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): జమ్ముకాశ్మీర్‌లో మరో పాక్‌ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. రాఫియాబాద్‌లో అక్రమంగా చొరబడిన …

దేశంలో 100 స్మార్ట్‌ సిటీలు

– తెలంగాణలో రెండు, ఆంధ్రాలో మూడు – రూ.100 కోట్ల వ్యయంతో ఒక్కో సిటీ – వెంకయ్య వెల్లడి న్యూఢిల్లీ,ఆగష్టు 27 (జనంసాక్షి): స్మార్ట్‌ సిటీల జాబితా …

మరోమారు క్రమబద్ధీకరణ

– డబుల్‌ బెడ్‌రూంలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, ఆగష్టు 27 (జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు డబుల్‌ బెడ్‌ ఇళ్ల నిర్మాణంపై  సీఎం …