Main

హిందూ అమ్మాయితో స్నేహం చేసాడని యువకుడిపై హిందుత్వవాదుల దాడి

కర్నాటక ఆగస్ట్‌25(జనంసాక్షి): ప్రజాస్వామ్య దేశంలో… స్వేచ్ఛా స్వాతంత్య్రం… పౌరుల ప్రాథమిక హక్కు. దేశంలో ఎక్కడైనా తిరిగే, నివశించే హక్కుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛ అందరి సొంతం. …

స్టాక్‌ మార్కెట్‌ ఢామాల్‌

– భయపడాల్సిన పనిలేదు – రఘురామరాజన్‌ ముంబై,ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : భారత స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా కుప్పకూలాయి. బ్లాక్‌ మండేగా నిలిచి భారీ నష్టాలను …

మరో గుడ్డు ఎవరు మింగుతున్నారు?

– వారానికి రెండిస్తే ఒకటే ఎలా ఇస్తారు? – ప్రధానోపాధ్యాయుడిపై గవర్నర్‌ ఆగ్రహం – కిషన్‌నగర్‌లో గ్రామజ్యోతిలో పాల్గొన్న నరసింహన్‌ హైదరాబాద్‌ ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) :తెలుగు …

రైలు బోగిని ఢీకొన్న లారి

– ఐదుగురు మృతి – మృతుల్లో మహారాష్ట్ర ఎమ్యెల్యే అనంతపురం,ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా రైలు ప్రమాదం జరగడమే గాకుండా …

తాగుబోతుల తెలంగాణగా మారుస్తారా?

– డి.కె.అరుణ ఫైర్‌ హైదరాబాద్‌ ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : లిక్కరును ప్రభుత్వమే అమ్ముతూ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నారని మాజీ …

వచ్చే ఏడాది డీఎస్సీ: కడియం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 24 (జనంసాక్షి) : వచ్చే విద్యాసంవత్సరంలోగా డీఎస్సీని నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లల్లో ఉపాధ్యాయుల ఖాళీల …

తెలంగాణ ఏర్పాటు విఫలప్రయోగంగా చూపేందుకు బాబు కుట్ర

– ప్రత్యేక హైకోర్టు కోసం పోరాడండి – మావోయిస్టుల ఎజెండా కాదు.. మావోయిస్టులను నిర్మూలించే ఎజెండా – పోడు భూముల్లో మొక్కలు నాటేందుకే హరిత హారం – …

కన్నీటి రాజధాని వద్దు

– బలవంతపు భూసేకరణపై పోరు – జనసేన చీఫ్‌ పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి): రాజధాని గ్రామాల్లో బలవంతపు భూసేకరణ చేపడితే తాను ధర్నా …

ఉల్లి కొరత లేకుండా చూస్తాం

: మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌ ఆగష్టు 23 (జనంసాక్షి): మార్కెట్లలో ఉల్లి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. రాయితీ ధరపై …

ప్యాకేజ్‌ ఎందుకో త్వరలో తెలుస్తుంది

– నీతీష్‌ కుమార్‌ పాట్నా ఆగష్టు 23 (జనంసాక్షి): మరో రెండు నెలల్లో బీహర్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌కు రూ. …