Main

నూతన పారిశ్రామిక విధానానికి అనూహ్య స్పందన

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ఆగష్టు 31 (జనంసాక్షి):  తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ కంపెనీ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హిటాచీ సొల్యూషన్‌ గ్లోబల్‌ …

ఉరిశిక్షను రద్దు చేయండి

-యుద్ధనేరాలు, ఉగ్రవాదదాడులు మినహా -లా కమిషన్‌ సిఫారసు ఢిల్లీ , ఆగష్టు 31 (జనంసాక్షి): ఉగ్రవాదం, యుద్ధనేరాల కేసుల్లో దోషులకు మినహా ఇతర రకాల అన్ని కేసుల్లో …

మళ్లీ భూసేరణ ఆర్డినెన్స్‌ తీసుకురాం

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి) :ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్‌ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం …

ప్రాజెక్టుల డిజైన్‌ మార్చొద్దు

– వివాదాలు సృష్టించొద్దు – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గోదావరిఖని, ఆగస్టు 30, (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన తెలంగాణాలో ప్రజాహితంకు వ్యతిరేకత …

జాతీయ ఉద్యమంగా మలుస్తాం

– హార్థిక్‌ పటేల్‌ న్యూఢిల్లీ,ఆగస్టు 30, (జనంసాక్షి)  తన ఉద్యమాన్ని జాతీయ ఉద్యమంగా మారుస్తానని గుజారాత్‌ యువకెరటం, పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని గత కొద్ది రోజులుగా ఉద్యమం …

త్వరలో గురుకుల డిగ్రీ కళాశాలలు

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌ డిచ్‌పల్లి,ఆగస్టు 30, (జనంసాక్షి)  తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ప్రతి జిల్లాకు ఒక సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల విద్యాలయాల …

కన్నడ సాహితీవేత్త మల్లేశప్ప దారుణ హత్య

కర్నాటక,హైదరాబాద్‌,ఆగస్టు 30, (జనంసాక్షి) ప్రముఖ కన్నడ సాహితీవేత్త, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా జనంలో చైతన్యానికి విశేష కృషి చేసిన మల్లేషప్ప ఎం.కల్‌బుర్గి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని …

మధ్యదరా సముద్రంలో 111 చేరిన మృతుల సంఖ్య

– వలసవాదుల ఉసురు తీసిన  తుపాన్‌ హైదరాబాద్‌ ఆగష్టు 29 (జనంసాక్షి): మధ్యదరా సముద్ర తీరంలో పడవ మునిగిన ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 111కు పెరిగింది. …

తెలంగాణ మహిళలకు రక్షణ

– గవర్నర్‌ – సర్కారే సోదరుడు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌  ఆగష్టు 29 (జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ప్రతి ఒక్క ఆడపడుచుకు రక్షణ కల్పిస్తామని, …

సమయం వచ్చినప్పుడు సత్తా చాటుతాం

– కేంద్రానికి మంత్రి ఈటెల హెచ్చరిక హైదరాబాద్‌  ఆగష్టు 29 (జనంసాక్షి): హైదరాబాద్‌  తెలంగాణ రాష్ట్రానికి నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వహిస్తోందని ఆర్థిక మంత్రి ఈటెల …