Main

ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు లేవు

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ ఏడాది పాలనపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య ఎలాంటి విబేదాలు లేవని హస్తినలో గవర్నర్‌ …

ఆపరేషన్‌ మయన్మార్‌ సక్సెస్‌

న్యూఢిల్లీ,జూన్‌11(జనంసాక్షి): ఉగ్రవాదులను తుదముట్టించేందుకు భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ మయన్మార్‌ విజయవంతమైంది. దాదాపు వంద మంది తీవ్రవాదులు ఈ ఆపరేషన్‌లో మరణించారు. కార్గిల్‌ యుద్దం తరవాత భారత సైన్యం …

చంద్రబాబును ఏ-1గా చేర్చాలి

అవినీతి బాబును కేంద్రం పట్టించుకోకపోవచ్చు వైఎసార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ న్యూఢిల్లీ (జనంసాక్షి): అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ …

చంద్రబాబూ.. రాజీనామా చెయ్‌..చాడ

హైదరాబాద్‌, జూన్‌ 11 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో తనపై  వచ్చిన ఆరోపణలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ …

రేవంత్‌ తిరిగి జైలుకు

హైదరాబాద్‌,  జూన్‌ 11 (జనంసాక్షి): ఓటుకు కోట్ల కేసులో రెడ్‌ హ్యాండెడ్గా పట్టుబడిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి తిరిగి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు. సాయంత్రం 6 గంటల …

తెలంగాణకు పెట్టుబడులతో రండి

అమెజాన్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ మహబూబ్‌నగర్‌,జూన్‌10(ఆర్‌ఎన్‌ఎ):  పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక విధానం అద్భుతంగా …

నన్ను అరెస్టు చేస్తే ఒక్కరోజులో టీ సర్కారు కూల్చేస్తా

ఢిల్లీలో బాబు ప్రదక్షిణలు న్యూఢిల్లీ,జూన్‌10(జనంసాక్షి): తనను అరెస్టు చేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తే.. అదే ఆయన ప్రభుత్వానికి చివరి రోజు అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. …

రేవంత్‌కు ఒకరోజు బెయిలు

హైదరాబాద్‌,జూన్‌10(జనంసాక్షి): రేవంత్‌కు బెయిల్‌ దొరికింది. పన్నెండు గంటలపాటు షరతులతో కూడిన బెయిల్‌పై చర్లపల్లి జైలులో ఉన్న టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం పన్నెండు గంటలపాటు  మధ్యంతర …

గుట్ట-వరంగల్‌ రహదారికి 2000 కోట్లు

కేంద్ర మంత్రి గడ్కరీ న్యూఢిల్లీ,జూన్‌10(ఆరన్‌ఎన్‌ఎ):  తెలంగాణలోని యాదగిరి గుట్ట – వరంగల్‌ రహదారిని 4 లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర కేబినేట్‌  పచ్చజెండా …

ఢిల్లీలో నరసింహన్‌ బిజీబిజీ

రాష్ట్రపతి, రాజ్‌నాథ్‌లతో భేటీ న్యూఢిల్లీ,జూన్‌10(ఆరన్‌ఎన్‌ఎ): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ బిజీగా ఉన్నారు. రాష్ట్రపతిని, ¬ంమంత్రిని కలిసి తాజా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. అయితే గవర్నర్‌ వారితో …