Main

సర్కారీ గుడుంబా వుండదు

– కల్తీ కల్లుపై ఉక్కు పాదం మోపండి – సీఎం కేసీఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌ జూన్‌15(జనంసాక్షి): సారా దుకాణాలను తెరవాలన్న ఆలోచనను తెలంగాణ సర్కారు వెనక్కి తీసుకుంది. …

రేవంత్‌కు రిమాండ్‌ పొడగింపు

– ఈ నెల 29 వరకు కటకటాలు హైదరాబాద్‌,జూన్‌15(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్‌, ఉదయ్‌సింహాలకు ఏసీబీ న్యాయస్థానం ఈనెల 29 వరకు …

సుష్మా రాజీనామా చెయ్‌..

– దిల్లీలో ఊపందుకున్న కాంగ్రెస్‌ ఆందోళన న్యూఢిల్లీ,జూన్‌15(జనంసాక్షి): విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోదీకి …

బాబు..! ఆ గొంతు నీదా ? కాదా ?

– హరీష్‌ సూటి ప్రశ్న నల్లగొండ, జూన్‌15(జనంసాక్షి): చంద్రబాబు బుకాయింపులు ఆపి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు ఆయనదో కాదో చెప్పాలని తెలంగాణ భారీ నీటిపారుదలశాఖ మంత్రి …

ఈటెల త్వరగా కోలుకోవాలి

– సీఎం కేసీఆర్‌ పరామర్శ – ఆసుపత్రి నుంచి మంత్రి డిశ్చార్జ్‌ హైదరాబాద్‌, జూన్‌15(జనంసాక్షి): ప్రమాదంలో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న మంత్రి ఈటల రాజేందర్‌ను సీఎం …

బాస్‌ ఎవరో తేల్చనున్న ఏసీబీ

– ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ‘ఓటుకు నోటు కేసు’లో అవినీతి నిరోధక శాఖ స్పీడ్‌ పెంచబోతోంది. స్టీఫెన్సన్‌ వాంగ్మూలం.. …

విదేశాలకెళ్లి చుదువుకునే ముస్లిం విద్యార్థులకు 10 లక్షల సాయం

జిల్లాకో బాలుర, బాలికల హాస్టల్‌ తెలంగాణ ముస్లిం విద్యావంతుల వేదిక సభలోఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): ముస్లిం విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసిస్తే …

లలిత్‌ మోడీకి సుష్మా సాయం

– విపక్షాల ఫైర్‌ ఢిల్లీ జూన్‌ 14 (జనంసాక్షి): కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ వివాదంలో చిక్కుకున్నారు. లలిత్‌ మోడీకి సహకారంపై సుష్మా స్వరాజ్‌ పై రాజకీయంగా దుమారం రేగుతోంది. …

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడి దారుణ హత్య

హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): కాప్రా పరిధిలోని సుబ్రమణ్యకాలనీలో నివాసముంటున్న అయిల్లా శ్రీహరి ్ణొడ్‌ పెద్ద కుమారుడు సాయి కిరణ్‌ ్ణొడ్‌(23) అమెరికాలో నల్లజాతీయుల చేతిలో ఆదివారం …

రంజాన్‌ ఏర్పాట్లకు ఐదు కోట్ల విడుదల

– ఏర్పాట్లను పర్యావేక్షించిన డెప్యూటీ సీఎం హైదరాబాద్‌ జూన్‌ 14 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రంజాన్‌ వేడుకల కోసం రూ.5కోట్లు కేటాయించినట్లు ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. …