బిజినెస్

గ్రేటర్‌లో ‘నోటా’ లేదు

హైదరాబాద్‌,జనవరి23(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ లేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ….గ్రేటర్‌ ఎన్నికల …

నగర సుందరీకరణపై ప్రణాళిక

– పలు వంతెనల నిర్మాణంపై చైనా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): చైనా నిర్మాణ సంస్థ అన్జు ప్రతినిధి బృందంతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ …

రోహిత్‌ ఆత్మహత్యపై న్యాయవిచారణకు ఆదేశం

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రోహిత్‌ మృతికి దారి తీసిన పరిస్థితులు, యూనివర్సిటీలోని పరిణామాలపై …

కేటీఆర్‌.. రాజీనామాకు కట్టుబడ్డావా?

– కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికలు మరింత దగ్గర పడుతుండగా రాజకీయ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. …

కిం కర్తవ్యం!?

– ఆగని ఆందోళనలు – హెచ్‌సీయూ పాలక వర్గాల మల్లగుల్లాలు హైదరాబాద్‌,జనవరి22(జనంసాక్షి): పరిశోధక విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యతో అట్టుడుతున్న హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తతలు ఇంకా సడలలేదు. …

దేశవ్యాప్తంగా 14 మంది అనుమానితులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి22(జనంసాక్షి):దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర ¬ంశాఖ తెలిపింది. వీరిలో 12 మందిని ఎన్‌ఐఏ, ఇద్దరిని మహారాష్ట్ర …

మీతో మేమున్నాం..

– వి.వి, కోదండ్‌, గద్దర్‌ హెచ్‌సీయూ విద్యార్థులకు సంఘీభావం హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో సస్పెన్షన్‌కు గురయ్యాననే మనస్థాపంతో వేముల రోహిత్‌ అనే పీహెచ్‌డీ స్కాలర్‌ …

కేసీఆర్‌ .. మౌనం ఎందుకు!?

– సెంట్రల్‌ వర్సిటీ ఘటనపై స్పందింవేందుకు? – భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ఓ వైపు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అట్టుడుకుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని …

ముగిసిన నామినేషన్‌ల పర్వం

– జీహెచ్‌ఎంసీ బరిలో 1499 మంది హైదరాబాద్‌,జనవరి21(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో 1,499 మంది అభ్యర్థులు నిలిచారని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్థన్‌ రెడ్డి …

మృణాళిని సారాభాయి ఇకలేరు

అహ్మదాబాద్‌,జనవరి21(జనంసాక్షి): ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్‌ మృణాళిని సారాభాయి తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న మృణాళిని బుధవారం అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమించడంతో …

తాజావార్తలు