బిజినెస్

భారత్‌లో ప్రకంపనలు

    -58 మంది మృతి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): ఇంటర్నెట్‌డెస్క్‌, హైదరాబాద్‌: నేపాల్‌లో సంభవించిన భారీ భూకంప తీవ్రత ఉత్తర భారతంతో పాటు ఈశాన్య …

నేపాల్‌కు భారత్‌ సహాయం

– ప్రధాని అత్యవసర భేటి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): భారత ప్రభుత్వం నేపాల్‌కు  సహాయక బృందాలను పంపుతోంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన మంత్రి …

మన బిడ్డల్ని వెనక్కు రప్పిచండి

– సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (జనంసాక్షి): నేపాల్‌లో భూకంపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ బిడ్డలని సురక్షితంగా రప్పించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. …

తెలంగాణలో పలు చోట్ల గాలివాన బీభత్సం

వరంగల్‌,ఖమ్మం, కరీంనగర్‌లలో భారీ నష్టం హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పలుచోట్ల …

టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కెసిఆర్‌ ఏకగ్రీవ ఎన్నిక

అభినందించిన నేతలు, కార్యకర్తలు హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కేసీఆర్‌ …

సర్పంచ్‌ భర్తల పెత్తనం ఉండరాదు: ప్రధాని

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24 (జనంసాక్షి): సర్పంచ్‌ భర్తల సంస్కృతి నశించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలు సర్పంచులుగా ఉంటే ఆ బాధ్యతనంతా వారే నిర్వర్తించాలని …

రైతు ఆత్మహత్యను నేను గమనించలేదు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌23: రెండ్రోజుల క్రితం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతు గజేంద్రసింగ్‌ ఆత్మహత్య ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ స్పందించారు. విమర్శలు …

టీడీపీ సభలో తెలంగాణ మాదిగ బిడ్డలపై టీడీపీ సభ్యుల దాడి

– నేను అండగా ఉన్నాను -బుల్లెట్‌లా దూసుకెళ్లండి: బాబు మహబూబ్‌నగర్‌  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి):మహబూబ్‌నగర్‌    టీడీపీ బహిరంగ సభలో మాదిగ బిడ్డలపై  టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. …

గజేంద్ర ఆత్మహత్యపై దద్దరిల్లిన లోక్‌సభ

-రైతుల ఆత్మహత్యలపై సర్కారును నిలదీసిన విపక్షాలు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): ఆప్‌ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై గురువారం లోక్‌సభలో గందరగోళం నెలకొంది. రైతు ఆత్మహత్యపై చర్చించాల్సిదేనంటూ …

రైతులను ఆదుకుంటాం

– దెబ్బతిన్న పంటలకు  పరిహారం చెల్లిస్తాం – మంత్రి హరిశ్‌ మెదక్‌,  ఏప్రిల్‌ 23 (జనంసాక్షి): వడగళ్లవల్ల దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీష్‌ రావు …

తాజావార్తలు