బిజినెస్

అజ్ఞాతం వీడిన రాహుల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌16(జనంసాక్షి): గత రెండు నెలలుగా అజ్ఞాత జీవితం గడిపిన  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు రాజధాని న్యూఢిల్లీ చేరుకున్నారు. పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాలకు ముందురోజు ఫిబ్రవరి …

అగ్ని-3 క్షిపణి విజయవంతం

భువనేశ్వర్‌,ఏప్రిల్‌16(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అణ్వస్త్రం చేరింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలో గురువారం ఉదయం నిర్వహించిన అగ్ని-3 …

కాకుమానులో కుక్కలదాడిలో చిన్నారి మృతి

గుంటూరు,ఏప్రిల్‌15(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో విషాదకర సంఘటన జరిగింది. వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఆరేళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. దీంతో ఆ చిన్నారి కుటుంబమంతా …

భారత్‌కు ఐరాసలో శాస్వత సభ్యత్వం కల్పించాలి

భారత ప్రధాని మోదీ ఒట్టోవా, ఏప్రిల్‌ 15(జనంసాక్షి) : విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌, జర్మనీల్లో పర్యటన ముగించుకున్న ప్రదాని మోడీ కెనడా చేరుకున్నారు. కెనడా రాజధాని …

నల్గొండలో పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి : వెంకయ్యనాయుడు నల్గొండ,ఏప్రిల్‌15(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను పరామర్శించటానికి వచ్చిన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖమంత్రి వెంకయ్యనాయుడు …

ఏకమైన జనతా పరివార్‌

సమాజ్‌వాదీ జనతాగా  ఆవిర్భావం అధ్యక్షుడుగా ములాయం సింగ్‌ రాజ్యసభనేతగా శరద్‌ యాదవ్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌15(జనంసాక్షి): దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విడిపోయిన దళాలు మళ్లీ జనతాగా కుదురుకున్నాయి. …

వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌15(జనంసాక్షి): సిమి ఉగ్రవాది వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. వికారుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపించాలని కోరుతూ ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు …

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 245 పాయింట్ల నష్టంతో 28,800 దగ్గర ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 8,750 దగ్గర …

స్మగ్లర్లను కాపాడేందుకే కూలీల కాల్చివేత?

మృతుల్లో అధికులు నిరుపేదలు, దళితులు అన్ని పార్టీల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లు కొందరు చట్టసభల్లో ఉంటే ఇంకొందరు గత పాలకులు ఉన్నతాధికారులు మొదలు చెక్‌పోస్టు సిబ్బంది వరకు అందరూ …

అకాల వర్షంతో అన్నదాత కుదేలు

సర్కారు ఆదుకోవాలని వేడుకోలు హైదరాబాద్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు అపారనష్టాన్నే మిగిల్చాయి. హైదరాబాద్‌లోనూ భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కాలనీవాసులు తీవ్ర …