బిజినెస్

మెదక్‌ జిల్లాలో హార్టికల్చర్‌ వర్సిటీ

ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ స్థల పరిశీలనకు కేసీఆర్‌ మెదక్‌, ఆగస్టు 8 (జనంసాక్షి)  : జిల్లాలో ఏర్పాటుచేయబోయే హార్టికల్చర్‌ వర్సిటీ నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ దృష్టిసారించారు. ఈమేరకు శుక్రవారం …

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇవాళ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను …

సర్వేతో స్థానికతకు సంబంధంలేదు తెలంగాణ సర్కారు

హైదరాబాద్‌, ఆగస్టు8 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న చేపట్టే సమగ్ర కుటుంబ సర్వేతో స్థానికతకు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్థానికత …

ఇరాక్‌పై వైమానిక దాడులకు ఒబామా గ్రీన్‌సిగ్నల్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : ఇరాక్‌పై వైమానిక దాడులకు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ఒబామా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇస్లాం లోకి మారండి లేదా మరణించం డంటూ ఐఎస్‌ఐఎస్‌ …

తండాల్లో తమ రాజ్యం తెరాసతోనే సాధ్యమైంది : ఈటెల

హైదరాబాద్‌, ఆగస్టు 8 (జనంసాక్షి) : తండాల్లో స్థానిక ప్రజల అధికారం టిఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. గత నలభై …

ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగదు

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి భరోసా హైదరాబాద్‌,ఆగస్ట్‌ 7 (జనంసాక్షి) : ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ …

గోల్కొండ కోటే పంద్రాగస్టు వేదిక

హైదరాబాద్‌, ఆగష్టు7 (జనంసాక్షి) : పంద్రాగస్టు వేడుకలు గోల్కొండ కోటలోనే జరుగుతాయని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టంచేశారు. రక్షణ శాఖతో ఉన్న వివాదం త్వరలోనే కొలిక్కి వస్తుందని చెప్పారు. …

దేశ రహాస్యాలు అమ్మేశా

74వేలకే 40మంది అధికారుల కదలికలు అందజేశా దేశద్రోహి పతక్‌ నేరంగీకారం హైదరాబాద్‌, ఆగస్టు 7 (జనంసాక్షి) : దేశ రహాస్యాలను అమ్మేశానని దేశద్రోహి పతక్‌ నేరాన్ని అంగీకరించాడు. …

షెడ్యూల్‌ ప్రకారమే యుపిఎస్సీ

మార్పుకు విపక్షాల పట్టు ససేమిరా అంటున్న కేంద్రం న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : షెడ్యూల్‌ ప్రకారమే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష ఇంతకుముందు ప్రకటించిన …

కమలాబెణీవాల్‌ తొలగింపుపై దుమారం

రాజకీయ కక్ష సాధింపే : కాంగ్రెస్‌ నిబంధనల ప్రకారమే తొలగించాం : కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, ఆగస్టు 8 (జనంసాక్షి) : మిజోరం గవర్నర్‌ కమలా బెణివాల్‌ …

తాజావార్తలు