బిజినెస్

కోతలు ఎత్తివేయండి

విద్యుత్‌ కోతలకు నిరసనగా రైతుల ఆందోళన, పోలీసుల లాఠీఛార్జీ మెదక్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : విద్యుత్‌ కోతలు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ  తెలంగాణలో పలుచోట్ల …

గ్రౌండ్‌ రిపోర్టుతోనే పారదర్శకత

నేటి నుంచి కేసీఆర్‌ జిల్లాల పర్యటన క్షేత్రస్థాయిలోనే ప్రణాళికలు సిద్ధంకావాలి హైదరాబాద్‌, అగస్టు 4 (జనంసాక్షి) : గ్రౌండ్‌ రిపోర్టుతోనే పాలనలో పారదర్శకత ఉంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేకర్‌రావు …

ఉద్యోగుల విభజనకు స్థానికతే ఆధారం కావాలి

టిఎన్‌జిఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌ 4 (జనంసాక్షి) :  స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ అన్నారు. కమలనాధన్‌ కమిటీపై ఆంధప్రదేశ్‌ …

పరిశ్రమలకు కోత విధించండి

రైతులకు 6గంటలు కరెంటివ్వండి పోలీసుల లాఠీఛార్జీపై కేసీఆర్‌ సీరియస్‌ విచారణకు ఆదేశం, ఇద్దరు అధికారుల బదిలీ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 4 (జనంసాక్షి ) : పరిశ్రమలకు కోత …

నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదు

మావోయిస్టు నేత ప్రచండతో మోడీ భేటీ పశుపతి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని ఖాట్మండు, అగస్టు4 (జనంసాక్షి) : నేపాల్‌ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకోదని భారత …

మన బంధం బలమైంది

హిమాలయాలు-గంగానదంత పురాతనమైంది బుల్లెట్‌ కన్నా బ్యాలెట్‌ గొప్పది నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ఖాట్మండ్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : నేపాల్‌, భారత్‌ దేశాల బంధం బలమైందని …

గ్రేటర్‌ గెలుచుకోవాలి

హైదరాబాద్‌ నేతలతో సిఎం సమావేశం గోడదూకనున్న వైకాపా నేతలు గట్టు రాంచందర్‌, జనక్‌ప్రసాద్‌, విజయారెడ్డి కేసీఆర్‌తో భేటీ మెదక్‌, ఆగస్టు 3 : గ్రేటర్‌ హైదరాబాద్‌ను చేజిక్కిచ్చుకునేందుకు …

పాఠశాలల్లో గీతా బోధిస్తారా?

జస్టిస్‌ దావే వ్యాఖ్యలు పెను ప్రమాదం లౌకిక పునాదులకు విఘాతం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం : జస్టిస్‌ మార్కండేయ కట్జూ న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : …

16ఏళ్ల తర్వాత తల్లి ఒడికి బిడ్డ

జీత్‌బహుద్దూర్‌ను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మోడీ నేపాల్‌ ఆగస్టు 3 (జనంసాక్షి) : 16ఏళ్ళపాటు తాను పెంచి పోషించిన జీత్‌బహదూర్‌ మగర్‌(26)అనే వ్యక్తిని తన కుటుంబీకులకు ప్రధాని …

చైనాలో భారీ భూకంపం

175మంది మృతి 12వేల ఇళ్లు నేలమట్టం దెబ్బతిన్న 30వేల గృహాలు రిక్టర్‌స్కేల్‌పై 6.5గా నమోదు న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : చైనాలో భారీ భూకంపం సంభవించింది. …

తాజావార్తలు