బిజినెస్

ప్రియాంకకు యూపీ ప్రచార బాధ్యతలు

విూరట్‌,జులై 3(జనంసాక్షి):వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ‘స్టార్‌ క్యాంపెయినర్‌’గా సోనియాగాంధీ కుమార్తె, రాహుల్‌ సోదరి …

డిజిటలైజేషన్‌లో మనం ముందున్నాం

– ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): కంద్ర ప్రభుత్వంతో పోల్చితే డిజిటలైజేషన్‌ పరంగా తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ …

దిండి, మల్లన్నసాగర్‌లపై సీఎం సమీక్ష

హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): డిండి ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం సాయంత్రం మంత్రులు, అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, …

అనుమానిత యువకులకు న్యాయసహాయం అందిస్తాం

– ఎన్‌ఐఏ ఆరోపణలు రుజువు చేయాలి – అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): ఇస్లామిక్‌ స్టేట్‌ అనుమానిత ఉగ్రవాదులుగా పాతబస్తీలో అరెస్టయిన ఐదుగురు యువకులకు న్యాయసాయం …

ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కులేదా?

– జనార్ధన్‌రెడ్డిపై దాడికి యత్నం మహబూబ్‌నగర్‌,జులై 2(జనంసాక్షి): పాలమూరు ప్రాజెక్టులపై బిజెపి నేత నాగం జనార్దన్‌ రెడ్డి  కేసువేయడంపై టిఆర్‌ఎస్‌ జిల్లా కార్యకర్తలు  భగ్గుమన్నారు. ప్రాఎక్టులను అడ్డుకోవడం …

జర్నలిస్టుల సంక్షేమ నిధికి దరఖాస్తులు చేసుకోండి

ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,జులై 2(జనంసాక్షి): తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షేమ నిధి ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులైన జర్నలిస్టుల నుంచి  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. …

ఏయిర్‌ఫోర్స్‌లోకి ‘తేజస్‌’

– చిరకాల స్వప్నం సాకారం బెంగళూర్‌,జులై 1(జనంసాక్షి): స్వదేశీ యుద్ధ విమానం తేజస్‌ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని …

ఏడారి దేశంలో రెక్కలు విరిగిన పక్షి

– సర్కారు సాయంకోసం సాజీద్‌ ఎదురుచూపు (టి.రమేశ్‌ బాబు) పాతికేళ్ల కుర్రాడైనా పరుగెత్తలేడు, పదిమందిలో ఒకడిగా ఉండలేడు. ఉత్సాహం ఉరకలెత్తే వయసే అయినా మంచం విూద నుంచి …

గద్వాల జిల్లాకోసం ఆందోళన ఉధృతం

– 44వ జాతీయ రహదారి దిగ్భంధం మహబూబ్‌నగర్‌,జులై 1(జనంసాక్షి):కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల్లో గద్వాల పేరు లేకపోవడంతో ఇక్కడ ఆందోళన ఉధృతం అయ్యింది. మాజీమంత్రి డికె అరుణ …

ఐసిస్‌ను ఖతం చేయాలి

– అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ హైదరాబాద్‌,జులై 1(జనంసాక్షి): ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అణచివేయదగ్గ సంస్థని ఎంఐఎం పార్టీ అధినేత లోక్‌ సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ …